మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్ కుటుంబం సంక్రాంతి సంబరాలను బెంగుళూరులో చేసుకున్న విషం తెలిసిందే.. బంధుమిత్రులతో కలిసి మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ సరదగా గడిపారు.. చిరంజీవి ఫామ్ హౌస్ లోనే సంక్రాంతి పండుగను జరుపుకొన్నారు.. ముస్తాబు చేసిన ఫామ్ హౌస్ లో ఘుమఘుమలాడే వంటకాలు, పిండి వంటలను లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్,…
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్ఫీల్డ్ మరో అద్భుతమైన షాట్గన్ 650 బుల్లెట్ బైకును మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ.. యూకే, యూరోపియన్ మార్కెట్లలో లాంచ్ అయిన షాట్గన్…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇటీవల కాలంలో కెమెరా కోసం కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ జ్ఞాపకాలను ఫోన్లో పదిలం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కెమెరా పరంగా అప్పో ఫోన్లు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే తాజాగా ఒప్పో రెనో 11 ప్రో మొబైల్ గురించి అప్డేట్ ను అందించింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి కొత్త హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది.. ఇటీవల కాలంలో ఈ వాహనాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. మైలేజీలో మెరుగ్గా ఉండటమే కాకుండా పర్యావరణానికి తక్కువ ముప్పును కలిగిస్తాయి. అలాగే, హైబ్రిడ్ సిస్టమ్ కావడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగ్గా ఉంది. అయితే, మార్కెట్లోని ఓ కంపెనీ హైబ్రిడ్ స్కూటర్లను కూడా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ కంపెనీ మరేదో కాదు మోటోకార్ప్, బజాజ్ లేదా టీవీఎస్ కాదు,…
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వై28 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇటీవల కాలంలో కెమెరా కోసం కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తమ జ్ఞాపకాలను ఫోన్లో పదిలం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కెమెరా పరంగా అప్పో ఫోన్లు ఇటీవల కాలంలో ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే తాజాగా ఒప్పో రెనో 11 మొబైల్ గురించి అప్డేట్ ను అందించింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ…
కొన్ని వస్తువులు చూడటానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.. అంటే వాటి తయారీ ప్రత్యేకంగా ఉంటుంది.. ఇప్పుడు అలాంటి ఓ బుజ్జి హ్యాండ్ బ్యాగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ బ్యాగ్ ధర మాత్రం కోట్లు ఉంటుంది.. ఆ బ్యాగ్ ప్రత్యేకతల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో, హెర్మెస్ కెల్లీమార్ఫోస్ బ్యాగ్ రూ. 14,71,88,495 ధర ట్యాగ్తో అందరి…
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 1,15,001 ప్రారంభ ధరతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.. టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా వి1, ఓలా ఎస్1 బైకులకు పోటీగా వస్తుంది.. ఈ ఏడాది చేతక్ అర్బేన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లను కలిగి ఉంది. చేతక్ అర్బేన్ కోర్సన్ గ్రే, సైబర్ వైట్,…
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా కొత్త ఏడాదిలో కూడా అదిరిపోయే ఫీచర్స్ తో మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతుంది.. రెడ్మి నోట్ 13 5జీ సిరీస్ జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానుందని గతంలో ధృవీకరించింది.. ఈ ఫోన్ ఫీచర్స్ లాంచ్ కు ముందే ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. కొత్త…
ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ తో మార్కెట్ లోకి మరో బడ్జెట్ ఫోన్ ను విడుదల చేశారు.. ఒప్పో ఏ59 పేరుతో 5జీ ఫోన్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ను శుక్రవారం లాంచ్ కాగా.. మార్కెట్ లో డిసెంబర్ 25 వ తేదీని అందుబాటులోకి రానుంది.. ఒప్పో అధికారిక వెబ్ సైట్ తో పాటుగా, అదే రోజూ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఈ ఫోన్ ఫీచర్స్…