మనం చిన్నప్పటి నుంచి పెన్నును వాడుతూనే ఉంటాం.. ఇప్పుడు ఫోన్లు, ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిన కూడా ఎక్కడో చోట పెన్నును వాడుతూనే ఉంటాం.. నిజానికి బహుమతుల్లో ఇప్పటికీ పెన్ను కూడా ప్రధానంగానే ఉంది. విలువైన పెన్నుల్ని బహుమతిగా ఇస్తుంటారు. మరి మీ ఊహలో అత్యంత ఖరీదైన పెన్ను ఎంతుంది అనుకుంటున్నారు? మహా అయితే 100 లేదా 500,1000 రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే పెన్ను మాత్రం కోట్ల రూపాయలు ఉంటుంది.. ఇంతకీ…
ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది.. ప్రభుత్వాలు కూడా వీటినే అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా నెమ్మదిగా వీటి వినియోగం పెరుగుతోంది. అర్బన్ ఏరియాల్లో ఇలాంటి స్కూటర్లు బెస్ట్ అనే చెప్పాలి.. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్లను మన దేశంలో విరివిగా లాంచ్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో స్కూటర్లను అందించే ఒకాయా కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒకాయా ఈవీ స్కూటర్లకు…
గ్లోబల్ స్టార్ నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి నుంచి సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ.. వరుస సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు.. త్రిపుల్ ఆర్ తర్వాత చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఆ సినిమాలో తన నటనతో యావత్ సినీ ప్రజలను ఆకట్టుకున్నాడు.. ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.. ప్రస్తుతం దేవర లో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. మార్కెట్ లో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాంతో ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ18 పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. గత సెప్టెంబర్లో యూఏఈలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి…
మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో టీ ఫెమస్.. అయితే ఇప్పటివరకు మనం అల్లం టీ, యాలాచి టీ, శొంఠి టీ, బాదం టీ ని చూసి ఉంటాం.. కానీ చాక్లేట్ తో టీ ని ఎప్పుడూ చూసి ఉండరు.. ఈ టీ చాలా ఫెమస్.. మరి ఆలస్యం ఎందుకు ఈ టీ గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జార్ఖండ్ లోని రాంచీలో కాంతితార్ చౌక్ షాపులో వెరైటీ టీ దొరుకుతుంది. అందరి దృష్టిని తమ…
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యాజియో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు.. CEO అయిన తైవానీస్ బిలియనీర్ పియరీ చెన్ తన విస్తారమైన సేకరణ నుండి 25,000 వైన్ బాటిళ్లను వేలం వేస్తున్నారు.. అందులో కొన్ని అరుదైన బ్రాండ్ వైన్స్ కూడా ఉన్నాయి.. ఒక్కొక్కటి $190,000 వరకు ధరను పలకనున్నాయని అంచనా.అన్ని బాటిల్స్ మొత్తం $50 మిలియన్ల వరకు విక్రయించబడుతుందని అంచనా వేయబడింది.. ఐదు భాగాల విక్రయాన్ని నిర్వహిస్తున్న సోత్బైస్ ప్రకారం, ఈ వైన్లు వేలంలో అందించబడే అతిపెద్ద మరియు అత్యంత…
అతి తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇకపోతే మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ట్యాబ్ జీ84పేరుతో ఈ ట్యాబ్ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది.. ఈ ఏడాది మొదట్లో మోటోరోలా నుంచి వచ్చిన మోటో…
రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.. ఈ క్రమంలో అద్భుతలను సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు.. టూవీలర్ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి సరికొత్త మోడల్స్ లాంఛ్ చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించి, హోండా అంతర్జాతీయ మార్కెట్లో సూట్కేస్-సైజ్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది.. హోండా మోటోకంపాక్టో పేరుతో లాంఛ్ అయిన ఫోల్డబుల్ ఇ-స్కూటర్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 995 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,000 వేలు ఉంటుంది.. ప్రస్తుతం ట్రైల్స్ లో ఉన్న ఈ…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన పఠాన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఇటీవల విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఈ మూవీతో వరల్డ్ స్టార్ అయ్యాడు షారుఖ్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో…
ఐఫోన్ 15 మొబైల్స్ యాపిల్ సంస్థ తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. గతంలో వచ్చిన మొబైల్స్ కన్నా కూడా ఈ సిరీస్ ఫోన్స్ కు ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో ముఖ్యంగా నావిగేషన్ సిస్టమ్..ఆపిల్ వండర్లస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఐఫోన్ మోడల్స్ కంపెనీ ఆవిష్కరించింది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 15 ప్రో మోడల్స్కు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారత సొంత శాటిలైట్…