ప్రముఖ కంపెనీ మోటోరోలా మార్కెట్ లోకి మరో చవకైనా ధర ఫోన్ మోటోరోలా 14 ను మార్కెట్ లోకి లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.. మోటో జీ14 పేరుతో ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ ఈ రోజే ఆగస్టు1 మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రెడ్ మీ 12 పేరుతో దీనిని తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఇప్పటికే ప్రకటించింది. అయితే మోటోరోలా జీ14 4జీ ఫోన్ కాగా.. రెడ్ మీ 12 మాత్రం…
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కు మంచి డిమాండ్ ఉంది.. ఈ కంపెనీ ఉత్పత్తులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యాపిల్ నుంచి ఏ వస్తువు మార్కెట్ లోకి రిలీజ్ అయిన కూడా యూత్ వెంటనే కోనేస్తున్నారు.. ఆ ఫీచర్స్, కాస్ట్ కూడా అన్నిటికన్నా భిన్నంగా ఉంటాయి. అందుకే యాపిల్ ఉత్పత్తులు కొనాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు…ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ధర ఎలాగున్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ మరే బ్రాండుకి…
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బిజినెస్ లో దూసుకుపోతున్నారు.. ఆయన కూమార్తె ఇషా అంబానీ కూడా తండ్రికి ఏ మాత్రం తగ్గకుండా వరుస బిజినెస్ లను చేస్తూ బిజినెస్ ఉమెన్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది.. ఒక అంబానీ కూతురు గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రానిస్తూ సక్సెస్ ఫుల్ ఉమేన్ గా పేరు తెచ్చుకుంది.. ఇటీవల హీరోయిన్ అలియా భట్ బ్రాండెడ్ క్లాత్ బిజినెస్ ను సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క బిజినెస్…
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది.. ఒక పక్క కార్లు, మరో పక్క బైక్లు స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని దేశాలకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. విద్యుత్ శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి..అదే సమయంలో వినియోగదారులు కూడా ఎక్కువగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా సేల్…
సెలెబ్రేటీలు పెట్టుకొనే వస్తువులు అన్నీ చాలా ఖరీదైనవి.. బ్రాండెడ్ వస్తువులే ఎక్కువగా ఉంటాయి.. వాటిని ధరించి జనాల్లోకి వచ్చినప్పుడు వాటి ఖరీదు, ప్రత్యేకతలు తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ అవ్వడం తో పాటు తమ హీరో, హీరోయిన్ రేంజ్ అది అంటూ తెగ సంబరపడి పోతారు.. ఈక్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.. అంతేకాదు ట్రెండింగ్ లో ఉంది.. Read Also:Hamsa Nandini : హాట్ అందాలతో…
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ లెనోవా నుంచి ల్యాప్ టాప్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో మరో ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు..పేరు లెనోవో యోగా బుక్ 9ఐ. దీనిలో ప్రత్యేకత ఏంటంటే డ్యూయల్ స్క్రీన్..13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 13.3 అంగుళాల ఓఎల్ఈడీ టచ్ డిస్ ప్లే 2.8కే రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది ఇంటెల్ ఈవో ప్లాట్ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్…
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం రోజూ రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కంపెనీలు కూడా పోటి పడుతూ అదిరిపోయే ఫీచర్ల తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు.. వాటి ఫీచర్స్ ను బట్టి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగాన ఉంటుంది.. ఇటీవల కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. ఈ క్రమంలో ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఆ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల…
యోబుక్ పేరిట ఫ్రెండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్టాప్ ను మార్కెట్లో పరిచయం చేసేందుకు జియో సన్నద్ధం అవుతోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఏడాది అక్టోబర్ 2022లో, జియో భారతదేశంలో తన మొదటి ల్యాప్టాప్ జియోబుక్ను ప్రారంభించింది, దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో, ఇప్పుడు జియో రెండవ ల్యాప్టాప్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. రిలయన్స్ తన కొత్త జియోబుక్ ల్యాప్టాప్ను ఈ నెలాఖరులో…
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది.. అదే ట్రెండ్ నడుస్తుంది.. పెట్రోల్ కు సంబందించిన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి.. ఇక ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఇందన వాహనాలకు చెక్ పెట్టేలా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.. ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే దేశంలో ఈవీ వాహనాలను జనాలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫోర్ వీలర్స్తో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాల్లో ఈవీ…
ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ సరికొత్త ఫీచర్స్ తో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఇప్పటికే విడుదల అయిన కొన్ని మొబైల్స్ మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి.. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త వెరియంట్ మొబైల్ ను మార్కెట్ లోకి లాంచ్ చెయ్యనున్నారు.. ఆ ఫోన్ వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ తాజాగా మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది..…