Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home China

China News

    • చైనా హ్యాకర్ల సైబర్ ఎటాక్.. ఐటీ, టెలికాం డాటా చోరీ..!
      #అంతర్జాతీయం

      చైనా హ్యాకర్ల సైబర్ ఎటాక్.. ఐటీ, టెలికాం డాటా చోరీ..!

      చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు.. ఇజ్రాయెల్‌పై గురిపెట్టిన చైనా హ్యాకర్లు.. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను సంబంధించిన డాటాను చోరీ చేశారు.. ఈ విషయాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ఫస్ట్ ఐ’ వెల్లడించింది. పలు కంపెనీల ఫైనాన్స్, టెక్నాలజీ, వ్యాపారానికి సంబంధించిన డాటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొంది.. ఆ డాటాలో యూజర్ డాటా కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు… ఫస్ట్‌ ఐ పేర్కొన్న ప్రకారం.. డ్రాగన్‌…
    • జూలో దారుణం:  జుట్టు పట్టుకొని కొట్టుకున్న పర్యాటకులు…ఆసక్తిగా గమనించిన జంతువులు…
      #Top Story

      జూలో దారుణం:  జుట్టు పట్టుకొని కొట్టుకున్న పర్యాటకులు…ఆసక్తిగా గమనించిన జంతువులు…

      క‌రోనా త‌రువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి.  క‌రోనాకు  కార‌ణ‌మైన చైనాలో ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రావ‌డంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి.  ప‌ర్యాట‌క రంగం తిరిగి ప్రారంభ‌మైంది.  రాజ‌ధాని బీజింగ్‌లోని జూ వీకెండ్స్‌లో ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.  ఆదివారం రోజున పెద్ద‌సంఖ్య‌లో ప‌ర్యాట‌కులు బీజింగ్ జూకు త‌ర‌లి వ‌చ్చారు.  అయితే, జూలో ఉన్న‌ట్టుండి ఇద్ద‌రు ప‌ర్యాట‌కుల మ‌ధ్య గొడ‌వ ప్రారంభ‌మైంది.  ఆ గొడ‌వ చిలికి చిలికి గాలివాన‌లా మారి రెండు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లా మారిపోయింది.  రెండు కుటుంబాలకు…
    • ఆ ప్రాంతాల‌నుంచి వ‌చ్చే వారిపై నిషేదం… కోడ్ మారితేనే అనుమ‌తి…
      #Top Story

      ఆ ప్రాంతాల‌నుంచి వ‌చ్చే వారిపై నిషేదం… కోడ్ మారితేనే అనుమ‌తి…

      చైనాలో మ‌ళ్లీ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌యింది.  మ‌ధ్య‌స్త‌, తీవ్ర‌త అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి రాజ‌ధాని బీజింగ్‌కు వ‌చ్చే వారిపై నిషేదం విధించింది.  క‌రోనా తీవ్ర‌త ఉన్న ప్రాంతాల నుంచి వ‌చ్చే రైలు, రోడ్డు, విమాన మార్గాల‌పై కూడా నిషేదం విధించింది చైనా ప్ర‌భుత్వం.  ఎవ‌రైనా సొంత వాహ‌నాల్లో ఆయా ప్రాంతాల నుంచి రావాల‌నుకున్నా వారిని మ‌ధ్య‌లోనే నిలువ‌రించేందుకు ప్ర‌త్యేక‌మైన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసింది.  మ‌ధ్య‌స్త, తీవ్ర‌త…
    • డెల్టా వేరియంట్‌ పంజా.. వణికిపోతున్న డ్రాగన్‌ కంట్రీ..!
      #Top Story

      డెల్టా వేరియంట్‌ పంజా.. వణికిపోతున్న డ్రాగన్‌ కంట్రీ..!

      కరోనా పుట్టినిల్లు చైనా ఇప్పుడు వణికిపోతోంది… రోజుకో కొత్త వేరియంట్‌ తరహాలో ప్రపంచాన్ని ఓ కుదుపు కుదేపిసింది కరోనా వైరస్.. ఇప్పుడు.. డెల్టా వేరియంట్‌ డ్రాగన్‌ కంట్రీ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది… చైనా వ్యాప్తంగా కొత్తగా 500 డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.. అవి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదు అయ్యాయి… దీంతో, అప్రమత్తం అయిన ప్రభుత్వం.. కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న 144 ప్రాంతాల్లో ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌, ట్యాక్సీ సేవ‌ల‌ను ర‌ద్దు చేసింది.. మరోవైపు.. బీజింగ్‌లోనూ…
    • చైనాలో మ‌ళ్లీ క‌రోనా ఉధృతి: ఆ న‌గ‌రం పూర్తిగా మూసివేత‌…
      #Top Story

      చైనాలో మ‌ళ్లీ క‌రోనా ఉధృతి: ఆ న‌గ‌రం పూర్తిగా మూసివేత‌…

      చైనాలోని 17 ప్రావిన్స్‌లో క‌రోనా కేసుల పెరుగుతున్నాయి.  సంవ‌త్స‌రం త‌రువాత వూహాన్‌లో కొత్త కేసులు వెలుగు చూడటంతో ఆ నగరంలో తిరిగి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.  కోటి మంది జనాభా ఉన్న వూహ‌న్ న‌గ‌రంలో అంద‌రికీ టెస్టులు నిర్వ‌హించి పాజిటివ్ ఉన్న వారిని ఐసోలేష‌న్‌లో ఉంచాల‌ని చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒక్క వూహాన్ న‌గ‌రంలోనే కాకుండా ఆ దేశంలోని 17 ప్రావిన్స్‌లలో కేసులు పెరుగుతున్నాయి.  చైనాలో ప్రాముఖ్య‌త క‌లిగిన న‌గ‌రాలు, ప‌ర్యాట‌క ప‌రంగా ప్రాముఖ్య‌త క‌లిగిన న‌గ‌రాల్లో…
    • వుహాన్‌లో మళ్లీ వైరస్‌ కలకలం.. చైనా కీలక నిర్ణయం..
      #అంతర్జాతీయం

      వుహాన్‌లో మళ్లీ వైరస్‌ కలకలం.. చైనా కీలక నిర్ణయం..

      కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్‌లో మళ్లీ వైరస్‌ కలకలం రేపుతోంది. దాదాపు ఏడాది తర్వాత వుహాన్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో చైనాలో 84 కేసులు నమోదు కాగా.. అందులో ఎనిమిది మంది వుహాన్‌ వాళ్లే ఉన్నారు. వుహాన్‌లో బయటపడ్డ కేసుల్లో ముగ్గురిలో కరోనా లక్షణాలు ఉండగా.. ఐదుగురు అసింప్టమాటిక్‌ అని తేలింది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచడంతో పాటు వారి కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా వుహాన్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు పరీక్షలు చేయాలని…
    • వూహాన్‌లో క‌రోనా క‌ల‌క‌లం:  ప్ర‌జలంద‌రికీ మళ్లీ టెస్టులు…
      #Top Story

      వూహాన్‌లో క‌రోనా క‌ల‌క‌లం: ప్ర‌జలంద‌రికీ మళ్లీ టెస్టులు…

      2019 డిసెంబ‌ర్‌లో వూహాన్‌లో క‌రోనా మొద‌టి క‌రోనా కేసు వెలుగుచూసింది.  అక్కడి నుంచి క‌రోనా వైరస్ ప్ర‌పంచం మొత్తం వ్యాపించింది.  అయితే, క‌రోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రవాణా వ్య‌వ‌స్థ‌ను స్తంభింపజేసింది.  ప్ర‌జ‌ల‌ను ఇంటికే ప‌రిమితం చేసింది.  ఆ త‌రువాత ఆ న‌గ‌రం మెల్లిగా క‌రోనా నుంచి కోలుకుంది.  అయితే, సంవ‌త్స‌రం త‌రువాత మ‌ళ్లీ వూహ‌న్ క‌రోనా కేసు న‌మోదైంది.  దీంతో ఆ న‌గ‌రంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. సంవ‌త్స‌రం త‌ర‌వాత…
    • ఆహారం కోసం చైనా అగ‌చాట్లు…అధునాతన భవనాల్లో పందుల పెంపకం…
      #Top Story

      ఆహారం కోసం చైనా అగ‌చాట్లు…అధునాతన భవనాల్లో పందుల పెంపకం…

      క‌రోనా అంటే చైనా గుర్తుకు వ‌స్తుంది.  చైనాలోని వూహ‌న్ నుంచి ఈ వైరస్ మొద‌లై ప్ర‌పంచం మొత్తాన్ని అత‌లాకుత‌లం చేసింది. రెండేళ్లుగా క‌రోనాతో అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. చైనాలో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ కార‌ణంగా దాదాపుగా 40 కోట్ల‌కు పైగా పందులు మ‌ర‌ణించాయి.  దీంతో చైనీయులు మాంసం కోసం అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలపై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది.  దీంతో ఆయా దేశాలు ఈ మాంసం ధ‌ర‌ల‌ను భారీగా పెంచేశాయి.  పైగా, క‌రోనా కార‌ణంగా ఎగుమ‌తుల‌పై ఆయా దేశాల్లో…
    • లైవ్‌:  మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్రెస్‌మీట్‌
      #Top Story

      లైవ్‌: మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్రెస్‌మీట్‌

    • ఆ న‌గరంలో మ‌రోసారి లాక్‌డౌన్‌…90 ల‌క్ష‌ల మందికి మ‌ళ్లీ టెస్టులు…
      #Top Story

      ఆ న‌గరంలో మ‌రోసారి లాక్‌డౌన్‌…90 ల‌క్ష‌ల మందికి మ‌ళ్లీ టెస్టులు…

      2019 నవంబర్ నుంచి చైనాలో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టం మొదలుపెట్టాయి.  డిసెంబర్ నుంచి కేసులు పెరగడం మొదలుపెట్టాయి.  చైనా నుంచి కేసులు ఇతర దేశాలకు వ్యాపించడం మొదలయ్యాయి.   ఆ తరువాత ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్‌ డౌన్ అమలు చేస్తూ వచ్చారు.   గత రెండేళ్లుగా కట్టడికి చర్యలు  తీసుకుంటున్నా క‌రోనా ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ రూపాంతరాలు చెందుతూ బలం పెంచుకొని మ‌రోమారు విజృంభిస్తున్నది.  ప్ర‌పంచంలోని దాదాపుగా 130 దేశాల్లో…
    ←1…102103104105106…109→

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions