Home
Chhattisgarh
Chhattisgarh News
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
మద్యం మత్తులో పెళ్లికి వచ్చిన వరుడిని అందరి ముందే తిరస్కరించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఛత్తీస్గఢ్ యువతి ముస్కాన్ ప్రధాన్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ధైర్యంగా తీసుకున్న నిర్ణయానికి గుర్తింపుగా జిల్లా పోలీసులు ఆమెను కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రంలో మహిళా కౌన్సెలర్గా నియమించారు. అంతేకాదు, నెలకు రూ.5,000 గౌరవ వేతనం కూడా అందించనున్నారు. ఏం జరిగింది? జూన్ 23న ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లా కోస్మాండా గ్రామంలో ముస్కాన్ ప్రధాన్ వివాహం జరగాల్సి ఉంది.… -
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
Monsoon 2026: దేశవ్యాప్తంగా దాదాపు రెండు వారాలుగా నత్తనడకన సాగుతూ, తీవ్ర వర్షపాత లోటుతో ఆందోళన కలిగిస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు మళ్లీ పుంజుకుంటున్నాయి. వర్షాలు లేక అల్లాడుతున్న మధ్య భారత ప్రాంతాలకు ఊరటనిస్తూ, రాబోయే రోజుల్లో మేఘాలు క్రమంగా బలపడి విస్తారంగా వర్షాలు కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం.. జూన్ 19 నుంచి జూన్ 25 మధ్య కాలంలో ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ… -
Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
Charu Pandey: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 19 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి సంచలనం సృష్టించింది ఓ 23 ఏళ్ల యువతి. ఛత్తీస్గఢ్లోని టిల్డా-నియోరాకు చెందిన చారు పాండే అనే యువతి సాధించిన ఈ అరుదైన ఘనత ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని కాగ్ (CAG) ఆఫీసులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా తన ‘డ్రీమ్ జాబ్’ చేస్తోంది. అంతేకాదు ఈ… -
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
Watermelon: ఛత్తీస్గఢ్లోని ఘుర్ కోట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లిలో పుచ్చకాయ, ఇతర ఆహార పదార్థాలు తిన్న కొన్ని గంటల్లోనే ఐదుగురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒకరు మరణించగా, నలుగురు పరిస్థితి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే ఇలా జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. Read Also: AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.! ఛత్తీస్గఢ్ జాంజ్గిర్-చంపా జిల్లాలో ఒక… -
Boiler Explosion: పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి.!
Boiler Explosion: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సక్తి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగీతరాయ్ ప్రాంతంలో ఉన్న వేదాంత లిమిటెడ్ కు చెందిన పవర్ ప్లాంట్లో మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ప్లాంట్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 10 మంది మృతి చెందారు. అలాగే మరో 30 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే… -
Chhattisgarh: కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోల హతం
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో రక్తపాతం జరిగింది. కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. -
Shocking incident: పసికందును బావిలో పడేసిన కోతి.. అద్భుతం చేసిన ‘‘డైపర్’’..
Shocking incident: ఛత్తీస్గఢ్ లోని సియోని గ్రామంలో అద్భుతం జరిగింది. ప్రాణాలు పోయే సంఘటన నుంచి 20 రోజుల పసికందు ప్రాణాలతో బయటపడింది. ఒక కోతి పసికందును బావిలో పడేసింది. తల్లి చేతుల నుంచి లాక్కుని, సమీపంలోని బావిలో పడేసిన ఘటనలో, పసికందును ‘‘డైపర్’’ కాపాడింది. డైపర్ లైఫ్ జాకెట్గా మారి బేబీ బావిలో మునిగిపోకుండా అడ్డుకుంది. 10 నిమిషాల పాటు బావిలో తేలుతూనే ఉంది. -
Chhattisgarh: ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఏడుగురు సజీవదహనం
ఛత్తీస్గఢ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. అనేక మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు
మావోయిస్టులకు కేంద్రం విధించిన డెడ్లైన్ దగ్గర పడుతోంది. మార్చి, 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో గతేడాది నుంచి దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. -
Chhattisgarh Encounter: అభయారణ్యంలో కాల్పుల మోత.. 14 మంది మావోయిస్టులు హతం
అభయారణ్యంలో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!