PM Modi: భారతీయ అంతరిక్ష విజయాల్లో ‘‘చంద్రయాన్’’ ప్రయోగానికి ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్ల క్రితం చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు ‘‘చంద్రయాన్-2’’ ప్రయోగం విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో చంద్రుడిపై కుప్పకూలింది.
Chandrayaan 2 mission Mistakes: చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరి ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలవాలన్న భారత్ కల నెరవేరడానికి ఇంకా కొద్దిగంటలు మాత్రమే సమయం ఉంది. అయితే దీనిని సాధించడం కోసం సెప్టెంబర్ 7, 2019న, చంద్రయాన్ 2 మిషన్ను ఇస్రో ప్రారంభించింది. అయితే చివరి నిమిషంలో విక్రమ్ రోవర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత అంతరిక్ష కేంద్రం ఎలాంటి సమాచారాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రయోగం విఫలమైంది. అసలు ప్రయోగం విఫలం…
Chandrayaan-3: ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ నిర్వహిస్తున్న చంద్రయాన్-3 పైనే దృష్టిని కేంద్రీకరించాయి. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని దించేందుకు చంద్రయాన్-3 మిషన్ ని ఇస్రో చేపట్టింది. ఇది సాధ్యమైతే ఈ ఘటన సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలుస్తుంది.
Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ నిర్వహించబోతోంది. రేపు ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 జాబిల్లి వైవపు ప్రయాణించనుంది. ఇప్పటికే కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే చంద్రయాన్-2లో జరిగిన తప్పులు మళ్లీ పునారావృతం కాకుండా శాస్త్రవేత్తలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వైఫల్యాన్నే విషయంగా మార్చుకునేందుకు ఇస్రో చంద్రయాన్-3 ప్రారంభించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగితే, ఈ ఘటన సాధించిన అతికొన్ని దేశాలైన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలబడుతుంది. అయితే…
Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ చేపట్టబోతోంది. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఇదిలా ఉంటే ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో శాస్త్రవేత్తలు తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నారు.
Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.
అంతరిక్షం గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా కొత్తగానే కనిపిస్తుంది. తెలియని రహస్యాలు శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంటాయి. అంతరిక్ష రహస్యాలను చేధించేందుకు వివిధ దేశాలు ఉపగ్రమాలను ప్రయోగిస్తుంటాయి. ఇప్పటికే వేలాది ఉపగ్రహాలు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. భూమిపై అంటే ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. విమానయాన రంగంలో ఏటీఎఫ్ వ్యవస్థ ఉంటుంది. అదే అంతరిక్షంలో ఉపగ్రహాలను నియంత్రించడం ఎలా అనే సందేహాలు రావొచ్చు. Read: క్రిప్టో కరెన్సీపై ప్రధాని కీలక వ్యాఖ్యలు… వారి చేతుల్లోకి…