పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ కాగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు అందుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ఐదు ప్రధాన ప్రభుత్వ నియామకాలు జరుగుతున్నాయి. CBSE-QUAS-NVSలో బోధనా పోస్టులు, వైమానిక దళం కోసం AFCAT నియామకాలు, SAILలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కొన్ని ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక…
APPAR ID: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25న జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో APAAR (Automated Permanent Academic Account Registry) IDను విద్యార్థులందరికీ తప్పనిసరి చేసింది. ఈ ఐడీ లేకుండా ఇకపై 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. ఈ సమావేశంలో CBSE స్పష్టంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ APAAR ID తప్పనిసరని తెలిపింది.…
NCERT: పాకిస్తాన్ పై భారత్ ఎంతో విజయవంతంగా నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాఠ్య పుస్తకాల్లో భాగం కానుంది. సిందూర్తో పాటు చంద్రయాన్, ఆదిత్య ఎల్1 అంతరిక్ష మిషన్లు, ఇటీవల శుభాన్షు శుక్లా ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)’’ వెళ్లిన మిషన్లు పాఠ్యాంశాలుగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేుషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT)లో చేర్చాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని పేర్కొన్నారు. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయని. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని తీవ్రంగా విమర్శించారు.
సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బులు లేక పై చదువులు చదవలేకపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులకు స్వస్థి చెప్పి పనులకు వెళ్తున్నారు. దీనికి తోడు నేటి రోజుల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలనే పరిస్థితా తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రూ.…
డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగం లభించక, బిజినెస్ చేసే స్థోమత లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సాధించే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా…
CBSE Exam: సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించి 2025 సంవత్సరానికి పరీక్ష తేదీలను వెల్లడించింది. ఇంతకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పినట్లుగా విడుదల చేసిన తేదీ షీట్ ప్రకారం సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభం కానున్నాయి.
NCERT: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి స్కూల్ పుస్తకాల్లో కీలక మార్పులను చేసింది. పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి బాబ్రీ మసీదు కూల్చివేత అంశాన్ని తీసేసింది.
CBSE Class 10 Exam: సీబీఎస్ఈ 10 తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి ఎగ్జామ్ ఉంటాయని, అలాగే 12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటాయని తెలిపింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023వ సంవత్సరం సెప్టెంబర్ 19 నుండి 2023వ సంవత్సరం అక్టోబర్ 18 వరకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ నుండి