Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cbse

Cbse News

    • పరీక్షా కేంద్రాల మార్పుకు అవకాశం
      #తెలంగాణ

      పరీక్షా కేంద్రాల మార్పుకు అవకాశం

      మొదటి సారి సీబీఎస్‌ఈ పరీక్షలు రాయనున్న10,12 తరగతుల విద్యార్థులకు పరీక్షా కేంద్రం మార్చుకోవడానికి సీబీఎస్‌ఈ బోర్డు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆయా స్కూళ్లను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. కరోనా కారణంగా ఆయా స్కూళ్ల విద్యార్థులు గ్రామాలకు వెళ్లారు. వీరు తాము ఉన్న చోటు నుంచే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని గతంలో సీబీఎస్‌ఈని కోరారు. దీని పై స్పందించి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షాకేంద్రం మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. విద్యార్థులు ముందుగా…
    • 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు.. సీబీఎస్‌ఈ నిర్ణయం
      #జాతీయం

      10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు.. సీబీఎస్‌ఈ నిర్ణయం

      10వ తరగతి, 12వ తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. ఇప్పటికే ఈ ఏడాది నిర్వహించాలని 10వ తరగతి మరియు 12వ తరగతి రెగ్యులర్‌ విద్యార్థులను పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ.. 10, 12వ తరగతులకు చెందిన ప్రైవేట్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది… ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ మధ్య వారికి పరీక్షలు…
    • సీబీఏస్ఈ అకడమిక్ ఇయర్‌లో కీలక మార్పులు
      #జాతీయం

      సీబీఏస్ఈ అకడమిక్ ఇయర్‌లో కీలక మార్పులు

      కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో విద్యా సంవత్సరంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కొన్ని పరీక్షలు రద్దు అయితే.. మరికొన్ని వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చాయి… అయితే, 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) మార్పులు చేసింది.. రెండు విభాగాలుగా విభజించినట్లు వెల్లడించింది సీబీఎస్‌ఈ.. 50 శాతం సిలబస్‌ చొప్పున రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో…
    • సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…
      #Top Story

      సుప్రీంకోర్టుకు మార్కుల ప్ర‌ణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫ‌లితాలు…

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి విద్యాసంవ‌త్స‌రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అదే విధంగా క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ప‌రీక్ష‌ల‌ను కూడా తిరిగి నిర్వ‌హించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.  సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ది.  దీనిపై ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో కేసులు న‌డుస్తున్నాయి.  సుప్రీం కోర్టుకు మార్కుల ప్ర‌ణాళిక‌ను సీబీఎస్ఈ స‌మ‌ర్పించింది.   Read: ఈ నెల 20 త‌రువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? స‌డ‌లింపులు పెంచుతారా? 10,11 త‌ర‌గ‌తుల ఆధారంగా 12వ…
    • భావ వ్యక్తీకరణకు మాతృభాష ఎంతో అవసరం: జేడీ లక్ష్మీనారాయణ
      #ఆంధ్రప్రదేశ్

      భావ వ్యక్తీకరణకు మాతృభాష ఎంతో అవసరం: జేడీ లక్ష్మీనారాయణ

      ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం జాతీయ విద్యావిధానంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాతృభాష ప్రాముఖ్యతపై మాట్లాడారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీన్ని అమలు చేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాలి. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది అని సూచించారు.…
    • బ్రేకింగ్‌: సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు
      #జాతీయం

      బ్రేకింగ్‌: సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు

      క‌రోనా సెకండ్ వేవ్ ఎఫ్టెక్ట్‌తో వాయిదా ప‌డుతూ వ‌చ్చిన సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు.. కేబినెట్ మంత్రులు, ఉన్నాధికారుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశం అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. గత ఏడాది మాదిరే ఈ ఏడాది ఇంటర్‌ విద్యార్థులకు మార్కులు వేయ‌నున్నారు.. క‌రోనా స‌మ‌యంలో.. విద్యార్థుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. విద్యార్థులు ఆరోగ్యం, భ‌ద్ర‌త చాలా ముఖ్య‌మ‌ని.. ఈ అంశంపై ఎటువంటి రాజీ…
    • జులై రెండో వారం త‌ర్వాత‌ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!
      #తెలంగాణ

      జులై రెండో వారం త‌ర్వాత‌ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!

      క‌రోనా విజృంభ‌ణ‌తో అన్ని ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.. అయితే, 12 వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రాల అభిప్రాయం కోరింది కేంద్ర ప్ర‌భుత్వం.. నేటితో ఆ గ‌డువు కూడా ముగిసిపోయింది.. ఇంటర్ పరీక్షల‌తో పాటు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై త‌న వైఖ‌రిని కేంద్రానికి తెలియ‌జేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.. పరీక్షలు నిర్వ‌హించాల‌న్న సీబీఎస్ఈ ప్ర‌తిపాద‌న‌ల‌కు ఓకే చెప్పింది.. పరిస్థితిలు చక్కబడితే జులై రెండో వారం తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు పేర్కొంది… పరీక్ష…
    • సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు.. సుప్రీంకోర్టు సీజేకు విద్యార్థుల‌ లేఖ‌
      #జాతీయం

      సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు.. సుప్రీంకోర్టు సీజేకు విద్యార్థుల‌ లేఖ‌

      కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కార‌ణంగా వాయిదా పడ్డ పరీక్షల‌ను తిరిగి నిర్వహిచేందుకే సిద్ధ‌మ‌వుతోంది సీబీఎస్ఈ బోర్డు.. అయితే పరీక్షల పాటర్న్ కరోనా సంక్షోభం నేపధ్యంలో కాస్త మారనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు విధివిధానాల్ని పరిశీలిస్తున్న‌ట్టుగా స‌మాచారం.. అయితే, సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 297 మంది విద్యార్థులు… పరీక్షలు భౌతికంగా నిర్వహించాలని తీసుకున్ననిర్ణయాన్ని క్వాష్ చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.. విద్యార్థుల మూల్యాంకనంకి గతేడాది అవలంభించిన ప్రత్యామ్నాయ విధానాలను అవలంభించాలి.. ఈ…
    • కేంద్రం కీలక నిర్ణయం : పదో తరగతి పరీక్షలు రద్దు… 
      #జాతీయం

      కేంద్రం కీలక నిర్ణయం : పదో తరగతి పరీక్షలు రద్దు… 

    ←123

తాజావార్తలు

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

  • PAK vs BAN ODI Series: 2026 T20 ప్రపంచ కప్ నుండి నిష్క్రమించిన పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ..!

  • T20 World Cup 2026: పాక్‌ కంటే దారుణంగా భారత్‌..! సెమీస్‌ ముందు టీమిండియాను టెన్షన్‌ పెడుతున్న గణాంకాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions