Pulses: రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, దిగుమతి చేసుకున్న పప్పుధాన్యాలపై భారతదేశం ఆధారపడటం అలాగే ఉంది. దేశీయ అవసరాలకు సరిపడా పప్పు ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సి ఉంది.
కొత్త టీవీని కొనాలని చూస్తున్నారా.. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న LED టీవీ కావాలనుకుంటున్నారా.. అయితే ఎందుకు ఆలస్యం. ఈ టీవీని ఒకసారి పరిశీలించండి. ఈ టీవీపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. ఆ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇంతకీ కంపెనీ ఏంటీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Free Ration: లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండో దఫా పాలన ముగియనుంది. రెండవ టర్మ్లో, మోడీ ప్రభుత్వం కోట్లాది మందికి ప్రత్యక్షంగా లబ్ది చేకూర్చే అనేక పథకాలను ప్రారంభించింది.
Rupert Murdoch : మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన 92 ఏళ్ల వయసులో తన స్నేహితురాలు ఎలెనా జుకోవాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
ప్రపంచ కుబేరుడు ఎవరు? అంటే వెంటనే గుర్తుకు వచ్చేపేరు ఎలాన్ మస్క్.. కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నారు టెస్లా చీఫ్.. అయితే, ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది.. ఆయన అత్యంత కుబేరుల జాబితాలో రెండోస్థానానికి పడిపోయారు..!
FASTag-KYC: ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. నిజానికి FASTAG-KYC అప్డేట్ గడువు నిన్నటితో (గురువారం)తో ముగుస్తుంది.
LPG Price Hike : లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చి 1న LPG నుండి ATFకి రేట్లను అప్డేట్ చేశాయి.
Chips Factory : సెమీకండక్టర్ (చిప్) రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలను లెక్కించడం ప్రారంభించింది.
Elon Musk DM to Satya Nadela: టెస్లా యజమాని ఎలోన్ మస్క్ స్వయంగా కొత్త విండోస్ ల్యాప్టాప్ పీసీని కొనుగోలు చేశాడు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు నేరుగా మెసేజ్ పంపి తన సమస్యలను చెప్పుకున్నారు.
రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత కోసం నిరీక్షణ ఇప్పుడు ముగియనుంది. ఫిబ్రవరి 28న అంటే రేపు కోట్లాది మంది రైతుల ఖాతాలకు 2000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బదిలీ చేయనున్నారు.