ప్రధాని మోడీ జపాన్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం జపాన్ చేరుకున్నారు. శుక్రవారం టోక్యో వ్యాపార వేత్తలతో సమావేశం అయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
Indigenous Bullet Trains: భారతదేశం తన తొలి స్వదేశీ ‘‘బుల్లెట్ ట్రైన్’’ తయారీకి సిద్ధమవుతోంది. మొదటి బుల్లెట్ ట్రైన్ బెంగళూర్లో తయారు చేయబడుతోందని అంతా అనుకుంటున్నారు. దీని వేగం గంటలకు 280 కి.మీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఆపరేషనల్ స్పీడ్ 250 వేగం ఉంటుంది. ఈ రైలు డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా కనిపిస్తున్నాయి. ముంబై - అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి జపాన్, భారతదేశంలో చాలా విషయాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
Indias First Bullet Train Update: భారత దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2026 నాటికి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి చెప్పారు. మంగళవారం ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్.. పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు…
Bullet Train: బుల్లెట్ రైలు కోసం యావత్ దేశం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. మొదటి బుల్లెట్ రైలు అహ్మదాబాద్, ముంబై మధ్య నడుస్తుంది. బుల్లెట్ రైలు పురోగతిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది.
బుల్లెట్ రైలు (Bullet Train) గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఆసక్తికర ట్వీట్ చేశారు. మోడీ సర్కార్ 3.0లో రాబోతుందంటూ పేర్కొన్నారు.
India's first bullet train: భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ని రూ. 1.08 లక్షల కోట్లతో నిర్మిస్తోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్) ఈ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 270 కిలోమీటర్ల గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తైందని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. 270 కి.మీ పొడవునా వైర్ డక్ట్ను విజయవంతంగా ఏర్పాటు చేయడం…
రెజ్లర్లు.. ఈ పేరు వినగానే అందరికి వినిపించే పేరు కుస్తీ.. ఇక ఈమధ్య ఎక్కువ మంది బాక్సింగ్ ను ఇష్టపడుతున్నారు.. వీళ్లు పోటి పడుతున్నారు అంటే అది ఒక రింగ్ లో మాత్రమే.. ఇది ఒకప్పటి మాట ఇప్పుడు వీళ్లు కూడా కొత్తధనం కోరుకున్నారేమో అన్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అందులో వీళ్లు రద్దీగా ఉన్న రైళ్లో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. స్పీడ్ గా వెళుతున్న బుల్లెట్ రైలులో రెజ్లింగ్ టోర్నమెంట్…
Bullet Train Start: దేశంలో బుల్లెట్ రైలు ప్రవేశంపై ప్రయాణికులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో హైస్పీడ్ రైలు కారిడార్ (బుల్లెట్ రైలు) పనులు వేగంగా జరుగుతున్నాయి.