Home
Bullet Train
Bullet Train News
-
Bullet Train: అనేక దేశాల్లో బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి.. కానీ ఎందుకు పట్టాలు తప్పడం లేదు?
Bullet Train: ఒడిశాలోని బాలాసోర్లో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు రైలు ఎలా పట్టాలు తప్పింది అనే ప్రశ్న తలెత్తుతోంది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన సమయంలో, దాని వేగం గంటకు 128 కిలోమీటర్లు. -
CM Stalin in Japan: జపాన్ పర్యటనలో సీఎం స్టాలిన్.. బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం
CM Stalin in Japan, Tamil Nadu, CM Stalin, Bullet Train, Japan -
Speed Train : ఇకనుంచి గాల్లో ఎగిరే రైళ్లు రాబోతున్నాయ్
Speed Train : భారతీయ రైల్వే శరవేగంగా విస్తరిస్తోంది. రాజధాని-శతాబ్ది రైళ్లు ఇప్పుడు చరిత్రగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. -
Railway Budget 2023: ఈ ఏడాది బడ్జెట్లో 400 వందే భారత్ రైళ్లు..!
Railway Budget 2023-24: కేంద్రప్రభుత్వం భారత రైల్వేలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లానే ఉద్దేశంతో ఆధునీకీకరిస్తోంది. ఇందులో భాగంగానే పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 8 మార్గాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగుతు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది బడ్జెట్ లో మరిన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. 2023-24 అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు బడ్జెట్ లో కేటాయింపుల పెరుగుద ఉండే అవకాశం ఉంది. -
Mumbai: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు ఓకే చెప్పిన కోర్టు.. చెట్ల నరికివేతకు అనుమతి
Mumbai: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం ముంబై, పొరుగున ఉన్న పాల్ఘర్, థానే జిల్లాలలో సుమారు 22,000 మడ చెట్లను నరికివేయడానికి బాంబే హైకోర్టు శుక్రవారం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కి అనుమతినిచ్చింది. -
Bullet Train : ‘బుల్లెట్ ట్రైన్’తో ప్రేక్షకులు ముందుకు బ్రాడ్ పిట్
Brad Pitt Bullet Train movie updates. Brad Pitt, Bullet Train, Latest Movie Updates, Joey King, Sandra Bullock -
రైల్వేశాఖ కీలక నిర్ణయం: బెంగళూర్-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచిన బుల్లెట్ రైళ్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కేంద్రం దేశంలో 8 కారిడార్లలో బుల్లెట్ రైళ్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ముంబై – సూరత్ – వడోదర – అహ్మదాబాద్, ఢిల్లీ – నోయిడా – ఆగ్రా – కాన్పూర్ – లక్నో – వారణాసి, ఢిల్లీ – జైపూర్ – ఉదయ్పూర్ – అహ్మదాబాద్, ముంబై – నాసిక్ – నాగ్పూర్, ముంబై… -
ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్… గంటకు…
యూపీలోని అయోధ్యలో రామాలయం నిర్మాణం వేగంగా జరుగుతున్నది. 2023 నాటికి ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయోధ్యలో ఉన్న మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్ర ఎయిర్పోర్టుకు సమీపంలో కేంద్రం బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను నిర్మించబోతున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈ ప్రాజెక్టు బాధ్యతలను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్కు అప్పగించారు. ఈ సంస్థ అధికారులు ఇటీవలే ఆయోధ్యవెళ్లి అక్కడ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వంతో చర్చలు…
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!