అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్లంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగం లోకి దిగాల్సిందేనని తీర్మానించుకుని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. రాజీనామాలు అనంతరం వీరంతా పార్టీ కార్యకర్తల్లా మారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…
హైదరాబాద్కి చెందిన యువతికి భారీ మోసం బారిన పడింది. యువతిని నమ్మంచి రూ.2 కోట్ల 72 లక్షలు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. షాదీ డాట్ కాం సైట్ లో యువతి పరిచయమైన నిందితుడు.. గ్లెన్ మార్క్ ఫార్మా కంపెనీ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన పేరు రిషి కుమార్గా యువతికి పరిచయం చేసుకున్నాడు. యువతికి రిషి కుమార్ పెళ్లి ప్రపోజల్ పెట్టాడు.. అందుకు యువతి సైతం ఒప్పుకుంది. అయితే.. తాను కంపెనీ పనిమీద అమెరికా వెళ్తున్నానని..…