గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2018 డిసెంబర్లో ప్రియాంక, నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సరోగసీ ద్వారా వారు తల్లిదండ్రులు అయ్యినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం…
బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెహ్రైయాన్’. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లో వాయిదా పడడంతో చివరకు ఓటిటీ బాట పట్టింది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.…
అతిలోక సుందర్ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇటీవల కొద్దిగా జ్వరంతో బాధపడిన అమ్మడు తాజాగా కోలుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వలన షూటింగ్ లు వాయిదా పడడంతో జాను ఇంట్లో అందాలకు మెరుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఛిల్ల్ అవుతూ కనిపించింది. పూల…
సౌతిండియన్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకుల వ్యవహారం గురించిన చర్చ జోరుగా సాగుతుండగానే… జాతీయ మీడియాలో ఇప్పుడు మరో డైవర్స్ ఇష్యూ హల్చల్ చేస్తోంది. ‘మహాభారత్’ టెలివిజన్ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీకృష్ణ పాత్రధారి నితీశ్ భరద్వాజ్ సైతం పన్నెండేళ్ళ తర్వాత తన భార్య స్మిత ఘటె కు విడాకులు ఇస్తున్నాడు. 2019 సెప్టెంబర్ నుండి నితిష్ – స్మిత విడివిడిగా ఉంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మిత…
భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం కలిసి ఉండేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సంస్కృతి కనిపించడం లేదు. చిన్న చిన్న గొడవలకు విడాకుల పేరుతో విడిపోయి జీవిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేస్తున్నారు. ఇక ఈ విడాకుల పర్వం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉంది అన్నది నమ్మదగ్గ నిజం. ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులు కొన్ని రోజులు…
అమీషా పటేల్.. బద్రి సినిమాతో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ గురించి అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, పోలీస్ కేసుల మధ్య సినిమాలతో అమీషా కెరీర్ అంతంత మాత్రంగా నడుస్తున్న అమ్మడికి ఈ ఏడాది వరుస సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అమీషా నిత్యం అందాల విందు చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి…
ఇషా గుప్తా.. ఈ హాట్ హీరోయిన్ గురించి సోషల్ మిడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి హాట్ హాట్ అందాలు ఫోటోలలో బంధించి నిత్యం వడ్డిస్తూనే ఉంటుంది . ఇక ఇటీవల కరోనా బారిన పడినా.. ఈ బ్యూటీ అస్సలు తగ్గేదేలే అన్నట్లో ఐసోలేషన్ లో కూడా అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇషాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నగ్నంగా నిలబడి పోజులివ్వడం. ఇప్పటికే చాలా సార్లు అమ్మడు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా…
ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియా వరకు పాకి తెలుగు సత్తా చూపిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ ఉత్తరాదిన విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు తో పాటు ఐదు బాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ దెబ్బతో బన్నీ సినిమాలన్నీ బాలీవుడ్ లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం జనవరి…
బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ కమాల్ ఆర్ ఖాన్ తన ఘాటైన వ్యాఖ్యలతో టాప్ హీరోస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటాడు. అతను చేసే కొన్ని విమర్శలైతే పనికట్టుకుని చేస్తున్నట్టే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కమాల్ ఖాన్ చేసే విమర్శలు సల్మాన్ ఖాన్ నే ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. గత యేడాది సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ విడుదల కాగానే దాన్ని చీల్చి చెండాడుతూ కమాల్ ఖాన్ రివ్యూ రాశాడు. దానిపై సల్మాన్…
వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలకు వెండితెర కథానాయికులను తాము చేసే పనులకు ఉపమానంగా ఉపయోగించడం ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. ఆ మధ్య హేమమాలిని, కత్రినా కైఫ్ చెక్కిళ్ళపై కామెంట్ చేసినట్టుగానే తాజాగా ఝార్ఖండ్ కు చెందిన ఓ శాసన సభ్యుడు కంగనా రనౌత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్తారా ఇర్ఫాన్ అన్సారీ అనే ఈ ఎమ్మెల్యే త్వరలో తన నియోజవర్గంలో 14 వరల్డ్ క్లాస్ రోడ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోందని చెప్పాడు.…