Medak Crime: సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి.
Black Magic: జార్ఖండ్ లోని సెరైకెలా, ఖర్సావాన్ జిల్లాలో మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానంతో జంటను హత్య చేసిన కేసులో యువకుడితో సహా పది మందిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 13న దల్భంగా అవుట్ పోస్ట్ లోని బిజార్ గ్రామంలో జరిగింది. ఘటనకు సంబంధించి రహస్య సమాచారం మేరకు పోలీసు బృందం దాడులు నిర్వహించి కుచాయి ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read: Israel-Hezbollah: హెజ్బొల్లా…
Black Magic: ప్రస్తుత ఆధునిక సమాజంలో కూడా కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇకపోతే సినిమాలు, సీరియల్స్ లో వచ్చే సంఘటనలు చూసి కొందరు ఆకతాయిలు కూడా కొందరు క్షుద్ర పూజలు అంటూ భయపెడుతున్న సంగటనలు కూడా చూస్తున్నాము. ఇకపోతే తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. లేపాక్షి మండలంలోని మానేంపల్లి – జూమాకులపల్లి గ్రామాల మధ్య రోడ్డు పైన పూజల ఆనవాళ్లు కనపడ్డాయి.…
గణపతి నవరాత్రోత్సవాల వేళ భక్తులు గణేశుడి నామస్మరణలో మునిగిపోయి ఉంటే.. మరో వైపు క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుందూ నది సమీపంలో ముళ్ల పొదల్లో ముగ్గు వేసి నల్ల కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయి.
Black Magic: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు, కన్నూర్ ఎంపి కె. సుధాకరన్ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Maldives: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేసినందుకు ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో స్టేట్ మినిష్టర్ ఉన్న షమ్నాజ్ సలీమ్, ప్రెసిడెంట్ కార్యాలయంలో మంత్రిగా పనిచేస్తున్న ఆమె మాజీ భర్త ఆడమ్ రమీజ్ మరియు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కేరళలోని ఓ ఆలయంలో రాజకీయ ప్రత్యర్థులు ‘అఘోరీలు’, ‘తాంత్రికుల’ ద్వారా మాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు.
బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు.