Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bjp

Bjp News

    • నేను వారికి మాత్రమే రైతు బంధు వద్దన్నా : ఈటల
      #కరీంనగర్

      నేను వారికి మాత్రమే రైతు బంధు వద్దన్నా : ఈటల

      నా పైన మావోయిస్టు పార్టీ రాసింది నిజమైన లేఖ కాదు.. అది సృష్టించారు అని అన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. నేను రైతు బంధు వద్దు అని అనలేదు. ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి మాత్రమే వద్దన్నాను అని స్పష్టం చేసారు ఈటల. పోలీసులు చట్ట బద్దంగా పని చెయ్యాలి. బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్ దిన్…
    • ఇవాళే కేంద్ర మంత్రివర్గం విస్తరణ.. వీరికే ఛాన్స్
      #జాతీయం

      ఇవాళే కేంద్ర మంత్రివర్గం విస్తరణ.. వీరికే ఛాన్స్

      2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే విస్తరణలో యువతకు ప్రాధాన్యం దక్కనుంది. సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణలను లెక్కలోకి తీసుకుని కేబినెట్‌ కూర్పు చేశారు మోడీ. ఆరుగురికి కేబినెట్‌ హోదాతో పాటు మొత్తం 20 మందికి పైగా కొత్త వారికి అవకాశం రావొచ్చు..! మరో 29 మందిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు అవకాశం ఉంది. read more : ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్…
    • కేంద్ర కేబినెట్‌లోకి శివసేన..? క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ థాకరే
      #జాతీయం

      కేంద్ర కేబినెట్‌లోకి శివసేన..? క్లారిటీ ఇచ్చిన ఉద్ధవ్ థాకరే

      కేంద్ర కేబినెట్‌ విస్తరణపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా.. చివరకు ముహూర్తం పెట్టేశారు.. రేపు సాయంత్రం కొత్త కేబినెట్‌ కొలువు తీరనుంది.. కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో 20 మందికి పైగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దూరమైన బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటి కానున్నాయనే ప్రచారం ఊపందుకుంది… అందులో భాగంగా శివసేన కేంద్ర కేబినెట్‌లోనూ చేరుతుందనే గుసగుసలు వినిపించాయి.. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు శివసేన చీఫ్, మహారాష్ట్ర…
    • ఈటల నోటి వెంటరాని జై శ్రీరాం నినాదం!
      #Off The Record

      ఈటల నోటి వెంటరాని జై శ్రీరాం నినాదం!

      జై శ్రీరాం నినాదం లేకుండా బీజేపీ నేతల ప్రసంగాలను ఊహించలేం. కాషాయ కండువా కప్పుకొనేవాళ్లు ఎవరైనా.. కొత్తలో కొంత ఇబ్బంది పడినా తర్వాత ఇలాంటి స్లోగన్స్‌కు అలవాటు పడతారు. కానీ.. ఆ మాజీ మంత్రికి ఇంకా బీజేపీ బాడీ లాంగ్వేజ్‌ వంటబట్టలేదట. కమ్యూనిస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ వల్లో ఏమో.. ఆయన తీరు వినూత్నంగా ఉందట. అదే ఇప్పుడు కాషాయ శిబిరంలో చర్చగా మారింది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఈటల నోటివెంటరాని జైశ్రీరాం నినాదం! ఈటెల రాజేందర్. మాజీ…
    • 8 రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్లు.. ఏపీ బీజేపీ మాజీ ఎంపీకి గవర్నర్ పదవి..
      #జాతీయం

      8 రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్లు.. ఏపీ బీజేపీ మాజీ ఎంపీకి గవర్నర్ పదవి..

      ఢిల్లీ: దేశంలోని 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఏపీ బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ హరిబాబు కంభంపాటి మిజోరాం గవర్నర్‌గా నియామకమయ్యారు. అలాగే.. హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నియామకం అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ పనిచేస్తున్నారు. read also : ఆసక్తికరంగా “మాలిక్” ట్రైలర్ అటు రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లేకర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియామకం కాగా… హర్యానా గవర్నర్ గా ఉన్న…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : అనిల్ అంబానీకి అనుభవం లేదు
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : అనిల్ అంబానీకి అనుభవం లేదు

    • బీజేపీకి శివ‌సేన ద‌గ్గ‌ర‌వుతుందా? ఫ‌డ్నవిస్ వ్యాఖ్య‌ల‌కు అర్ధం అదేనా?
      #Top Story

      బీజేపీకి శివ‌సేన ద‌గ్గ‌ర‌వుతుందా? ఫ‌డ్నవిస్ వ్యాఖ్య‌ల‌కు అర్ధం అదేనా?

      మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి.  రాజ‌కీయాల్లో ఎవ‌రికి ఎవ‌రూ శ‌తృవులు కాదు, ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులూ కాదు.  కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల్లో ఫైట్ చేసిన శివ‌సేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగ‌తెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో జ‌త‌క‌ట్టింది.  ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం.  బీజేపీకి వ్య‌తిరేకంగా శివ‌సేన బ‌య‌ట‌కురావ‌డంతో మ‌రోమాట మాట్లాడ‌కుండా ఉద్ధ‌వ్‌కు జైకొట్టింది కాంగ్రెస్‌.  అయితే, గ‌త కొన్ని రోజులుగా మ‌హా అఘాడి వికాస్‌లో భాగ‌స్వామ్యంగా ఉన్న ఎస్‌సీపీ…
    • బీజేపీ ల‌క్ష్యం అదే…
      #Top Story

      బీజేపీ ల‌క్ష్యం అదే…

      తెలంగాణ‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి.  టీఆర్ఎస్ కు చెక్ పెట్టాల‌నే ల‌క్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్న‌ది.  వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌లం పుంజుకొని టీఆర్ఎస్‌ను ఢీకొట్టాల‌ని చూస్తున్న‌ది.  ఇందులో భాగంగానే త్వ‌ర‌లో బండి సంజ‌య్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు.  హైద‌రాబాద్‌లోని భాగ్య‌ల‌క్ష్మీ అమ్మవారి ఆల‌యం నుంచి హుజూరాబాద్ వ‌ర‌కూ తొలివిడ‌త పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు.  ఆగ‌స్టు 9 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ త‌రుణ్ చుగ్ కీల‌క…
    • తెలంగాణ‌లో మ‌రో పాద‌యాత్ర‌…
      #Top Story

      తెలంగాణ‌లో మ‌రో పాద‌యాత్ర‌…

      రాజ‌కీయాల్లో పాద‌యాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉన్న‌ది.  గ‌తంలో నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చేముందు పాద‌యాత్ర‌లు చేసిన సంద‌ర్బాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇద్దరు నేత‌లు అధికారంలోకి వ‌చ్చేముందు పాద‌యాత్ర‌లు చేశారు.  ఆ పాద‌యాత్ర‌ల కార‌ణంగా వారు అధికారంలోకి వ‌చ్చారు.  2019లో జ‌రిగిన ఎన్నిక‌లు ముందు ఓ యువ‌నేత పాదయాత్ర చేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌న చేతులు మారింది.  కాగా, ఇలాంటి పాద‌యాత్ర ఇప్పుడు తెలంగాణ‌లో కూడా ప్రారంభం కాబోతున్న‌ది.   Read: వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్…
    • భాగ్యనగర్‌ టు హుజురాబాద్‌.. బండి సంజయ్‌ పాదయాత్ర
      #తెలంగాణ

      భాగ్యనగర్‌ టు హుజురాబాద్‌.. బండి సంజయ్‌ పాదయాత్ర

      తెలుగు నేలపై పాదయాత్రలు కొత్త కాదు.. పాదయాత్రలు నిర్వహించి సీఎంలు అయినవారు ఉన్న నేల ఇది.. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారాయన.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్‌ వరకు నడవనున్నట్టు…
    ←1…902903904905906…920→

తాజావార్తలు

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

  • Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

  • Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

ట్రెండింగ్‌

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions