Bihar daily wager gets IT notice of Rs 37.5 lakh: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. దినసరి కూలీకి వెళ్తే కానీ ఆదాయం లేని వ్యక్తి. రోజు పని చేస్తే రూ. 500 నుంచి రూ. 1000 వచ్చే వ్యక్తి ఆదాయపన్ను కిందికి రాడని అందరికీ తెలుసు. కానీ అలాంటి వ్యక్తికి ఏకంగా రూ. 37.5 లక్షల ఆదాయపన్ను కట్టాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ లో ఉండటం ఆ…
దాదాపు రెండు దశాబ్దాలుగా కనిపించకుండా పోయిన బిహార్ మాజీ శాసనసభ సభ్యుడు (ఎమ్మెల్యే) రంజన్ తివారీని గురువారం భారత్-నేపాల్ సరిహద్దు సమీపంలోని రాక్సాల్లో అరెస్టు చేశారు.
ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్కు అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. జైల్లో ఖైదీగా ఉండాల్సిన ఆర్జేడీ నేత… దర్జాగా ప్రభుత్వ వసతి గృహంలో గడపడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అధికారులపై వేటు పడుతోంది. మరోవైపు… అరెస్ట్ వారంటున్న నేత ఏకంగా న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై దుమారం రేగుతోంది. సీఎం నితీష్ టార్గెట్గా విమర్శలతో విరుచుకుపడుతోంది.. 1994లో బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో 35 ఏళ్ల IAS అధికారి కృష్ణయ్యపై మూకదాడి జరిగింది. బీహార్ పీపుల్స్…
Firing on Telangana Police in Bihar: బీహార్ లో తెలంగాన పోలీసులపై సైబర్ నేరగాళ్లు కాల్పులు ఘటన కలకలం రేపింది. బీహార్, కోల్కత్తాలో వాహనాల డీలర్ షిప్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు బీహార్ కు వెళ్లిన తెలంగాణ పోలీసులు. భవానిబిగా గ్రామంలో నిందితుల ఆచూకీ గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునే క్రమంలో ప్రధాన నిందితుడు మితిలేష్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. అయితే పోలీసులు, నిందితుల…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు.. ఆ రాష్ట్రానికి ఎనిదోసారి సీఎంగా ప్రమాణం చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేస్తున్నారు.. రాజ్భవన్లో జరుగుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి…
ఓ యువకుడు ఒక్క నిమిషంలో బిలియనీర్ అయ్యాడు, ఎక్కడో బ్యాంకు ఖాతా నుండి ఒకటిన్నర ట్రిలియన్ రూపాయలు వచ్చిచేరాయి… ఆ యువకుడి ఆనందానికి అవదులే లేవు.. కానీ, ఖాతాలో డబ్బులు ఉన్నా.. తీసుకోలేని పరిస్థితి.. అసలు ఆ యువకుడి ఖాతాలోకి అంత మొత్తం ఎలా వచ్చింది..? ఆనే విషయాన్ని తెలుసుకోవడానికి.. ఆ యువకుడి ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు బ్యాంకు అధికారులు.. బీహార్లో నిమిషాల్లోనే ట్రిలియనీర్ అయిన ఓ యువకుడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also:…
Student Gets 151 Out Of 100 Marks In bihar: బీహార్ లో ఓ విద్యార్థికి వంద మార్కులకు గానూ 151 మార్కులు రావడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. బీహార్ దర్భాంగాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఫలితాలు విడుదలయ్యాయి. గరిష్ట మార్కులు 100 వందకు వంద మార్కులో లేక పోతే 99 మార్కులో వస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, ఉద్యమాలను అమిత్షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పదే పదే ప్రస్తావించారు. తెలంగాణలో చేస్తున్న పోరాటాల స్ఫూర్తితో మోర్చాల నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు..
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ శుక్రవారం నాలుగు నవజాత పులి పిల్లలకు పేర్లు పెట్టారు. పులుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆయన నాలుగు పులి పిల్లలకు పేర్లు పెట్టారు. మూడు మగ పిల్లలు, ఒక ఆడ పిల్లకు కుమార్ కేశరి, విక్రమ్, మగద్, రాణి పేర్లను పెట్టినట్లు వెల్లడించారు.
ఎవరైనా రెండు మూడు రోజులు స్నానం చేయకపోతేనే ఒంటిపై ఏదో పాకినట్లుగా విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు దుర్వాసన వెదజల్లుతుంది. చర్మం పాడవుతుంది. కానీ బిహార్లోని గోపాల్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు 22 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతని శరీరం దుర్వాసన లేదు, మరియు అతను ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు.