మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన చిరంజీవికి తాజాగా నెగటివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే చిరు తన నెక్స్ట్ సినిమాలైన “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్” సెట్స్లో చేరాడు. ఇక తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిరంజీవి. అంతేకాదు ఈ పోస్టుతో పాటు రాబోయే సినిమాల సెట్స్ నుండి అతని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు. Read Also…
ఇండియాలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. తాజాగా ఓ పాప పెద్దయ్యాక ఏమవుతావు ? అని అడిగితే సమంత అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసింది కీర్తి సురేష్. తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి కీర్తి సురేష్ ఒక అందమైన చిన్న సామ్ అభిమానిని పరిచయం చేసింది. Read Also : భర్తను…
ఈ మధ్య హీరోయిన్లు కూడా తమ తమ సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కీర్తి సురేష్ తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా తన పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. నా జీవితానికి సంబంధించిన విశేషాలను తాను యూట్యూబ్ ఛానల్లో పంచుకుంటాను అంటూ రాశి కన్నా వెల్లడించింది. ఇప్పటికే ఈ…
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి” చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో తెలుగులో ‘మహానటి’ తర్వాత కీర్తికి బ్లాక్బస్టర్ లేదని ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే ‘ఐరన్ లెగ్’ అనే బాధాకరమైన టైటిల్కి తాను కూడా బలి అయ్యానని కీర్తి సురేష్ చెప్పింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ఇలా జరిగిందని కీర్తి తాజాగా వెల్లడించింది. Read Also…
రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరు ఈ ప్రత్యేకమైన రోజున ఆమెతో గడపడం లేదు. గత సంవత్సరం ఈ కుటుంబం హైదరాబాద్ లోని తమ ఇంట్లో చిన్న పార్టీ పెట్టి అంజనా దేవిని ఆశ్చర్యపరిచారు. అయితే దురదృష్టవశాత్తు చిరు వైరస్ బారిన పడడంతో ఈ రోజు ఆమెను కలవలేకపోయాడు. అయితే ఆయన తన తల్లి…
‘జబర్దస్త్’ బ్యూటీ రష్మికి మెగా ఛాన్స్ వచ్చింది అనే వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం యాంకర్, నటి రష్మీని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. Read Also : ఏపీ ప్రభుత్వాన్ని పునరాలోచించుకోమన్న చిరంజీవి! మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా రూపొందనున్న “భోళా శంకర్”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది.…
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ మొదటి రోజు షూటింగ్ స్టార్ట్ అయిందన్న విషయాన్నీ తెలియజేస్తూ దర్శకుడు ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి ఎంతగానో ఎదురుచూస్తున్న “భోళా శంకర్” షూటింగ్ ఈరోజు ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు షూటింగ్కు ముందు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ ను పంచుకున్నారు. Read Also : రియల్ చినతల్లికి…
మిల్కీ బ్యూటీ తమన్నా మరో మంచి అవకాశం పట్టేసింది. మెగాస్టార్ సరసన మరో సినిమాలో నటించే ఛాన్స్ ఈ అమ్మడి సొంతమైంది. వరుసగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా “భోళా శంకర్”తో రొమాన్స్ చేయనుంది. గతంలో తమన్నా, చిరు “సైరా” చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోమారు చిరంజీవితో జోడి కట్టడానికి తమన్నా ఓకే చెప్పిందని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం తమన్నాకు నిర్మాతలు భారీగా అడ్వాన్స్ చెల్లించారనే వార్తలు…
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆమె కిట్టిలో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు నిర్మాణ దశల్లో ఉన్న ప్రాజెక్టులలో నేచురల్ స్టార్ నాని ‘దసరా’తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. భారీగా పారితోషికాన్ని పెంచేసిందని…
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కిట్టిలో పలు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ షూటింగ్, నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ కుమార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ యాక్షన్ డ్రామా ‘వేదాళం’ రీమేక్. ప్రస్తుతం షూటింజి దశలో ఉన్న ‘భోళా శంకర్’కు సంగీతం అందించడానికి ఈసారి చిరంజీవి…