Layoffs in Dunzo: రిలయన్స్ రిటైల్ మద్దతుగల డన్జో ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అందిన నివేదిక ప్రకారం, ఇంత పెద్ద ఎత్తున తొలగింపు కారణంగా కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులు పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. Dunzo ఇప్పుడు దాని ప్రధాన సరఫరా, మార్కెట్ ప్లేస్ టీమ్ లలో కేవలం 50 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. సంస్థ తన ఆర్థిక ఇబ్బందవులను తీర్చడానికి నానా తంటాలు పడుతోంది. తొలగింపుల…
Air India: ఎయిర్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆదివారం నుంచి పలు కొత్త మార్గాలలో విమాన సర్వీసులను స్టార్ట్ చేసింది. వీటిలో విజయవాడ-బెంగళూరు, హైదరాబాద్- గౌహతి, బెంగళూరు- ఇండోర్ లు ఉన్నాయి.
Live Heart Attack: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకుడు మరణించారు. మృతి చెందిన నాయకుడిని రవి చంద్రన్గా గుర్తించారు. లాల్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతు తెలిపేందుకు చంద్రన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కురుబర సంఘం అధ్యక్షుడు, కోలారు జిల్లాకు చెందిన రవిచంద్రన్ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ మొత్తం ఘటనను కెమెరాలో…
Rats Poison Spray in Students Hostel: బెంగళూరులోని ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఎలుకలను తరిమికొట్టేందుకు మందులు పిచికారీ చేశారు. ఈ cకు గురయ్యారు. వారిలో ముగ్గురు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. నిర్లక్ష్యంగా క్రిమిసంహారక మందు పిచికారీ చేసినందుకు హాస్టల్ మేనేజ్మెంట్ సిబ్బందిపై కర్ణాటక పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఆదివారం జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మాశ్రమం సమీపంలోని ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19…
Hebbal Flyover Bus Accident: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్పై ఓ ఓల్వో బస్సు అదుపుతప్పి.. ముందున్న పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు, రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: Paris Olympics 2024: రూ.470 కోట్ల ఖర్చు.. పతకాలు మాత్రం ఆరు!…
Secret Camera: ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కామాంధుల గురించిన విశేషాలు ఎక్కువగా మిడిలో కనిపిస్తున్నాయి. వావివరసలు మరిచిపోయి మహిళా అయితే చాలు అన్నట్లుగా కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు మహానగరంలోని ఓ పాపులర్ కాఫీ షాప్ లో మహిళలకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Indo-Bangla border: ‘‘మిమ్మల్ని భారత్లోకి అనుమతించలేం’’.. బంగ్లాదేశ్ శరణార్థులకు సర్దిచెబుతున్న అధికారి..…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరపనున్నారు.
ఆన్లైన్ ఫుడ్ అనగానే ఎక్కువగా నాన్వెజ్ వైపే మొగ్గుచూపుతారని అనుకుంటాం.. కానీ, వెజ్కు కూడా మంచి డిమాండే ఉంది.. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే.. ముక్కలేనిది ముద్ద దిగదు అనే మాట వినిపడుతుంది.. అలాంటిది.. వెజ్ ఫుడ్ ఆర్డర్లలో టాప్ 3లో నిలిచింది మన మహానగరం
శుక్రవారం రాత్రి జైపూర్ నుంచి బెంగుళూరు రైల్వే స్టేషన్కు రైలులో వచ్చిన మాంసం కుక్కలది కాదు, గొర్రెలదేనని రుజువైంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన మాంసం నమూనాల పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఈ కేసులో రైల్వే స్టేషన్లో అల్లకల్లోలం సృష్టించిన గోసంరక్షకుడు, అతని సహచరులు, మాంసం రవాణా చేస్తున్న వారిపై సహా మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బెంగళూరు రైల్వేస్టేషన్లో శుక్రవారం భారీగా మాంసం లభించడంతో కలకలం రేగింది.