Is Actress Hema in Bangalore Rave Party: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించిన రేవ్పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ‘సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ’ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్పార్టీకి…
Bangalore Rave Party Update: బెంగళూరు రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీకి చెందిన కీలక విషయాలను ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘Sun set to sun raise victory’ పేరుతో పార్టీని హైదరాబాద్ బిజినెస్ మేన్ వాసు నిర్వహించారు. ఈ పార్టీకి 150 మంది గుర్తుతెలియని వ్యక్తులు హాజరయ్యని తెలుస్తోంది. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మారు. ఆదివారం సాయంత్రం నుండి నాన్ స్టాప్గా పార్టీ కొనసాగింది. భారీ మ్యూజిక్…
Rave Party : ఇటీవల కాలంలో వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఎంజాయ్ చేయడానికి ఎగబడుతున్నారు యూత్. పబ్, రీసార్ట్స్ లో పార్టీలు చేసుకుంటూ ఫుల్ కొట్టి చిల్ అవుతున్నారు. కొంతమంది సీక్రెట్ ప్లేసుల్లో రెయిన్ పార్టీలు, రేవ్ పార్టీ చేసుకుంటూ పీకల్లోతు మత్తులో మునిగితేలుతున్నారు.
Cyber Crime : కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది. స్క్రాచ్ కార్డుతో మహిళను ట్రాప్ చేసిన దుండగులు ఆమె నుంచి రూ.18 లక్షలు దోచుకున్నట్లు సమాచారం.
తాజాగా కన్నడ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రాజధాని, జరాసంధ వంటి పలు కన్నడ చిత్రాలకు పనిచేసిన నటుడు చేతన్ చంద్ర ఆదివారం మాతృదినోత్సవం కావడంతో తల్లితో కలిసి గుడికి వెళ్లారు. తల్లితో కలిసి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. ఈ దాడి సంఘటన చోటు చేసుకుంది. Also Read: Bike Blast: హైదరాబాద్ లో పేలిన బుల్లెట్ బైక్.. 10 మందికి తీవ్ర గాయాలు..…
Voters from Banglore to AP: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివసించే తెలుగు వారు ఓట్లు వేయడానికి సొంతరాష్ట్రానికి వెళ్తారు. విదేశాల నుంచి కూడా చాలా మంది ఆంధ్రప్రదేశ్ కు ఓటు వేసేందుకు వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలాది మంది ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇక భారత్ ఐటీ హబ్గా ఉన్న బెంగళూరు వందల వేల మంది ప్రవాసులకు నిలయంగా…
దేశంలో రెండో దశలో భాగంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతో పాటు మరోకొన్ని సంస్థలు కూడా ప్రయత్నాన్ని చేశాయి. ఈ కార్యక్రమం కోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక సంస్థలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరు నగరంలోని వివిధ హోటల్లో కొత్తగా శ్రీకారం చుట్టాయి. Also Read: Lok Sabha Elections: నామినేషన్లలోనూ మల్కాజిగిరే టాప్ నేడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఓటు…
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి కొత్త ఆలోచనలను తీసుకుంటుంది. ఇదివరకు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్లకు అంతగా ప్రాధాన్యం లేని సమయంలో కస్టమర్ ఆర్డర్ చేసిన వెంటనే డెలివరీలు అయ్యేవి. కాకపోతే పరిస్థితి పూర్తిగా మారింది. ఫుడ్ డెలివరీ యాప్స్ కు బాగా గిరాకీ పెరుగడంతో ఫుడ్ ఆర్డర్ కోసం కస్టమర్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వీక్ ఎండ్స్ అయితే చెప్పక్కర్లేదు. వేచి ఉండాలిసిన…
రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలో అనేక రకాల కొత్త వంటకాలని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఇష్టపడే టిఫిన్స్ లో ఇడ్లీ ముందు వరుసలో ఉంటుంది. ఇక ఇడ్లీ, సాంబార్ కాంబినేషన్ అంటే లొట్టలేసుకుంటూ తినేవారు ఎందరో. ఇడ్లీలను కేవలం సాంబార్ మాత్రమే కాకుండా కారంపొడి, అల్లం చట్నీ, పప్పుల చట్నీలు, అంతేకాకుండా నాన్ వెజ్ వంటకాలతో కూడా కలిపి వీటిని తినటానికి ఇష్టపడతారు.…
Bengaluru: కారులో ప్రయాణిస్తు్న్న ముగ్గురు వ్యక్తులను ‘‘అల్లా హు అక్బర్’’ అనాలంటూ ఇద్దరు బలవంతం చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూర్ నగరంలో చోటు చేసుకుంది.