జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన 'అవతార్ 2' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలలోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ను రాబట్టిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది
Avatar 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణంరానే వచ్చింది. అవతార్ -2 మూవీ.. శుక్రవారం థియేటర్లలోకి రానుంది. జేమ్స్ కామోరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి..
Avatar-2: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి అద్భుతాన్ని తెరపైకి తెస్తున్నారు. అవతార్కు సీక్వెల్గా అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు అవతార్-2 రన్టైమ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ రన్టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు అని తెలుస్తోంది.
జేమ్స్ కామెరూన్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ప్రపంచమంతటా డిసెంబర్ 16 విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇండియాలో కేవలం 3 రోజులలో 45 స్క్రీన్లలో 15,000 ప్లస్ ప్రీమియం ఫార్మేట్ టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం.
Avatar Ticket Prices: విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ‘అవతార్- ద వే ఆఫ్ వాటర్’ సినిమా డిసెంబర్ 16న జనం ముందు నిలువనుంది. మన దేశంలోనూ ‘అవతార్-2’పై ఎంతో క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు
ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి అంతా డిసెంబర్ 16 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్ 2' విడుదల కాబోతోంది. 'అవతార్' సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.