Himanta Biswa Sarma: మహారాష్ట్రలో ఘన విజయం సాధించినప్పటికీ, జార్ఖండ్లో మాత్రం బీజేపీ తేలిపోయింది. జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘగన విజయం సాధించింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌహతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన భారత్ జోడో న్యాయ యాత్రలో
Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ఉపయోగించిన బాడీ డబుల్ పేరు, చిరునామాను త్వరలోనే పంచుకుంటానని శర్మ చెప్పారు.
మణిపూర్లో భారత సైన్యం దేనినీ పరిష్కరించదు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు. ఇప్పుడు 100 రోజులకు పైగా కొనసాగుతున్న జాతి హింసకు పరిష్కారం బుల్లెట్ల నుంచి కాకుండా గుండెల నుంచి రావాలన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత భిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముస్లిం వ్యాపారుల్ని మియాలుగా సంబోధించిన హిమంత.. వారి వల్లే రాష్ట్రంలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ "ఎరువుల జిహాద్" అనే కొత్త పదబంధాన్ని రూపొందించారు. ఇటీవల గౌహతిలో సహజ వ్యవసాయం అభివృద్ధి, అమలు కోసం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మా ఎన్నికల ప్రచారంలో “ఫెర్టిలైజర్ జిహాద్” కు వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పాన్ని తాము తెలియజేశామన్నారు.
బాల్య వివాహాల ఆరోపణలపై అరెస్టయిన దాదాపు 1000 మందికి ఇంకా బెయిల్ రాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను రాష్ట్రం నుండి తొలగిస్తుందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.
ఎన్నికల నేపథ్యంలో త్రిపురలో జరిగిన ర్యాలీలో అసోం ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలోని రామజన్మభూమిలో బాబర్ ఆక్రమణను తొలగించి బీజేపీ రామమందిరాన్ని నిర్మించిందని బనమాలిపూర్లో జరిగిన బహిరంగ సభలో హిమంత బిస్వా శర్మ అన్నారు.