Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ఆషికా రంగనాథ్ జంటగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామి రంగా. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ కాంబో అదిరిపోయింది. పర్ఫెక్ట్ కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది.
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకేక్కిన తాజా చిత్రం నా సామిరంగ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఆ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి.. చాలా కాలం తర్వాత నాగార్జున ఖాతాలో మరో హిట్ సినిమా పడింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ గురించి అందరికీ తెలుసు.. ఈ అమ్మడు ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ…
NaaSaami Ranga Movie Twitter Review: కింగ్ నాగార్జున హీరోగా, నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నా సామిరంగ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. భారీ తారాగణం ఉన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నా సామిరంగ చిత్రం నేడు…
కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా నా సామిరంగ. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీలో నాగార్జున పక్కన హీరోయిన్ గా నటించింది కన్నడ బ్యూటీ అషిక రంగనాథ్. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన అషిక రంగనాథ్ మొదటి సినిమాతోనే ఆడియన్స్ ని మెప్పిచింది. “ఎన్నో రాత్రులు వస్తాయిగానీ” సాంగ్ లో అషిక రంగనాథ్ ని చూసి యూత్ ఫిదా అయ్యారు. స్కిన్ షో ఎక్కువగా…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ.. ఈ సినిమాను విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్నాడు.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే అల్లరి నరేశ్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నా సామి రంగ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఈ సినిమా సంక్రాంతి…
Tollywood Rewind 2023: Debut Heroines Faced Disasters in Tollywood 2023: ఎట్టకేలకు 2023 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నా ఎందుకో వారు నటించిన సినిమాలు మాత్రం అంతగా హిట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లు ఎవరెవరు అనే విషయం పరిశీలించే ప్రయత్నం…
అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి హీరోయిన్ ల తర్వాత కర్ణాటక నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్, కన్నడలో శివన్న, కిచ్చా సుదీప్ లాంటి హీరోస్ పక్కన నటించింది. తెలుగులో డెబ్యూ మూవీ సాలిడ్ హిట్ అయ్యి అషిక తెలుగు కెరీర్ ని ఆశించిన స్థాయిలో ఫుల్ చేయలేకపోయింది. అమిగోస్…
కర్ణాటక నుంచి ఇప్పటికే అనుష్క శెట్టి, కృతి శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరి దారిలో నడుస్తూ కర్ణాటక నుంచి తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ ‘అషిక రంగనాథ్’. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో TFIలోకి ఎంట్రీ ఇచ్చిన అషిక రంగనాథ్. ఫిబ్రవరి 10న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్…