Teacher: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. విద్యార్థులకు మంచి నైతికతను పెంపొందించడం ద్వారా దేశానికి మంచి తరాన్ని రూపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తారు.
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ఓ యువకుడు ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూ.7.12 లక్షలు మోసం చేశాడు. ఆ తర్వాత ఇంజనీర్ ఫిర్యాదు మేరకు సైబర్ స్టేషన్ పోలీసులు పూణెలోని ఓ పాష్ కాలనీలో అద్దెకు ఉంటున్న లలిత్ శర్మ(24)ను అరెస్టు చేశారు.
ఫ్రాన్స్ లో హింస ఆగడం లేదు. నాలుగు రోజుల క్రితం పారిస్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు.. ఓ 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపారు. దీంతో అల్లర్లు రచ్చరచ్చ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ ముగింపు ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. అయితే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంలో కొందరు విద్యార్థులను, కొన్ని విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కత్తి పోట్లు కలకలం దుమారం రేపాయి. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టపగలే కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. జనాలు చూస్తు్ండగానే ఆ దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
Flight Hijack : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తోంది. ఒక వ్యక్తి ఫోన్ కాల్లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు.
ఆఫ్రికన్లను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అరెస్టైన ఆఫ్రికన్ల పాస్ పోర్ట్స్, వీసా తీసుకురావాలని పోలీసులు తెలిపారు. అయితే, వీటిని ఎవరూ తీసుకురాకపోవడంతో అరెస్ట్ అయిన అనేక మందిపై డ్రగ్స్ కేస్ తో పాటు అక్రమ వలస కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ సోదాల్లో వీరి దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కానీ వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే దానిమీద పోలీసులు విచారణ…
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి రియల్ ఎస్టేట్ గ్రూప్ M3M డైరెక్టర్ బసంత్ బన్సల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బసంత్ బన్సాల్ సోదరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రూప్ కుమార్ బన్సాల్ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. వీరిద్దరిపై మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. M3M గ్రూప్ మరియు IREO గ్రూప్ ద్వారా 400 కోట్ల రూపాయలకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఏజెన్సీ గుర్తించింది.
బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది హీరోయిన్ లు పై కేసులు నమోదు అవ్వడం వారు నిరంతరం కోర్ట్ కి అలాగే పోలీస్ స్టేషన్ కి హాజరవడం లాంటివి నిరంతరం చూస్తూనే వున్నాం.ఎక్కువగా హీరోయిన్ల పై నే కేసులు నమోదు అవుతున్నాయి. మరి ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అయిన అమీషా పటేల్ కూడా ఒక…
వరంగల్ లో ఓ కీచక బాబా బాగోతం బట్టబయలైంది. ఎట్టకేలకు ఆ ఫేక్ బాబాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఏనుమామూల ప్రాంతంలో షైక్నాలా లబ్బే అనే కీచక బాబాగా అవతరమెత్తాడు.