Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ap Government

Ap Government News

    • ఏపీలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం..!

      క‌రోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా త‌గ్గ‌నేలేదు.. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు భ‌య‌పెడుతున్నాయి.. దీంతో.. థ‌ర్డ్ వేవ్ వ‌స్తే ఎలా..? చిన్నారులు ఎక్కువ మంది కోవిడ్ బారిన‌ప‌డితే ఏం చేద్దాం అనే దానిపై ఫోక‌స్ పెట్టాయి ప్ర‌భుత్వాలు.. ఇక‌, ఏపీ ప్ర‌భుత్వం చిన్నారుల కోసం ప్ర‌త్యేకంగా ఆస్ప‌త్రినే నిర్మించాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది.. ఏపీలో 20 ఏళ్ల లోపు 11.07 శాతం మంది ఉన్నార‌ని తెలిపిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. మూడో…
    • ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు…

      ఏపీలో సమ్మెబాట పట్టనున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు ఈ నెల 9 వ తేదీ నుండి విధులు బహిష్కరిస్తామన్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహ అన్ని బహిష్కరించనున్నారు. ఎస్‌ఆర్‌లకు స్టైఫండ్‌ పెంచాలని, కొవిడ్‌ డ్యూటీలు చేస్తున్న మెడికల్‌ విద్యార్థులకు ఇన్సెంటివ్స్‌ ఇవ్వాలని.. ఎస్‌ఆర్‌కు అందించే స్టైఫండ్‌ నుంచి టీడీఎస్‌ కటింగ్‌ లేకుండా చూడాలని వైద్యలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ విధులు నిర్వహించే జూనియర్‌ డాక్టర్లకు, ఎస్‌ఆర్‌లకు కొన్ని రోజుల…
    • విద్యార్థినికి లైంగిక వేధింపులు.. నెల్లూరు జీజీహెచ్ చీఫ్‌పై వేటు
      #ఆంధ్రప్రదేశ్

      విద్యార్థినికి లైంగిక వేధింపులు.. నెల్లూరు జీజీహెచ్ చీఫ్‌పై వేటు

      నెల్లూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్ ప్ర‌భాక‌ర్ ఆడియో టేపు లీక్ కావ‌డం పెద్ద క‌ల‌క‌ల‌మే సృష్టించింది.. ఆస్ప‌త్రిలో మ‌హిళా డాక్ట‌ర్ల‌ను, జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను, సిబ్బందిని లైంగికంగా వేధింపుల‌కు గురిచేస్తార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.. ఓ విద్యార్థిని ఆయ‌న‌కు ఫోస్ చేసి.. న‌న్ను నీ రూమ్‌కి ర‌మ్మంటావా? లేక‌పోతే కాళ్లు చేతులు క‌ట్టి, ప్లాస్ట‌ర్ వేసి తీసుకుపోతానంటావా? అడిగితే ఇదంతా కామ‌న్ అంటావా? అంటూ చెడ‌మా వాయింది.. నా స్థానంలో నీ కూతురు ఉంటే ప‌రిస్థితి ఏంటి? అంటూ నిల‌దీసింది.. ఇక‌,…
    • ఆనందయ్య మందు చారిత్రాత్మక ఘటనగా మారింది…
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య మందు చారిత్రాత్మక ఘటనగా మారింది…

      ఆనందయ్య ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారింది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయి. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారు. శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారే అన్నారు. మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారు. మందులను 167 రూపాయలకు అమ్మాలని ఆన్ లైన్ లో పెట్టారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదు.…
    • అమూల్ ఒప్పందం.. హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు
      #ఆంధ్రప్రదేశ్

      అమూల్ ఒప్పందం.. హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

      అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జ‌ర‌పిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ…
    • గంగ‌వ‌రం పోర్టులోని వాటాలు ఇవ్వండి.. ఏపీ స‌ర్కార్‌ను కోరిన అదానీ గ్రూప్..
      #ఆంధ్రప్రదేశ్

      గంగ‌వ‌రం పోర్టులోని వాటాలు ఇవ్వండి.. ఏపీ స‌ర్కార్‌ను కోరిన అదానీ గ్రూప్..

      గంగ‌వ‌రం పోర్టులో క్ర‌మంగా త‌న వాటాల‌ను పెంచుకునే ప‌నిలో ప‌డిపోయింది అదానీ గ్రూప్.. తాజాగా, గంగవరం పోర్టులోని ప్రభుత్వ పెట్టుబడులను తమకు విక్రయించాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.. అయితే, అదానీ గ్రూప్ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఉన్నతాధికారులతో క‌మిటీ ఏర్పాటు చేశారు.. సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో ఎంపవర్డ్ కమిటీ వేసింది స‌ర్కార్.. కమిటీలో సభ్యులుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ,…
    • ఆనందయ్య ఐ డ్రాప్స్ అనుమతిలో మరో ట్విస్ట్
      #ఆంధ్రప్రదేశ్

      ఆనందయ్య ఐ డ్రాప్స్ అనుమతిలో మరో ట్విస్ట్

      ఆనందయ్య ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ నివేదిక రాకుండా అనుమతి ఇవ్వమన్న ప్రభుత్వం.. కంటికి సంబంధించిన విషయం కాబట్టి నిపుణుల ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషేంట్స్, ఇక ఐ డ్రాప్స్ మాత్రమే ఆఖరి అవకాశం ఉన్న వారికి అనుమతి ఇస్తారా అని అడిగిన హైకోర్టు…అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అని వస్తారని పేర్కొంది ప్రభుత్వం. రోజుకి 15 నుంచి 20…
    • పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
      #ఆంధ్రప్రదేశ్

      పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

      పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జేసీ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో మరో జేసీ పోస్టుని ఏర్పాటు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల్లో ముగ్గురు జేసీల ఏర్పాటు చేసిన సర్కార్.. జేసీ-హౌసింగ్ పోస్టును ఐఏఎస్ కేడర్ అధికారితో భర్తీ చేయాలని ఆదేశించింది.జేసీ-హౌసింగ్ పరిధిలో ఇంధన, గ్రామీణ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్,…
    • వైద్యుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స‌ర్కార్
      #ఆంధ్రప్రదేశ్

      వైద్యుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స‌ర్కార్

      క‌రోనా స‌మ‌యంలో వైద్యుల‌కు శుభ‌వార్త చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు.. ఇక‌, జూనియ‌ర్ డాక్ట‌ర్ల డిమాండ్లపై ప్రభుత్వం ప‌రిశీలిస్తోంద‌ని, చ‌ర్చిస్తోంద‌న్నారు.. ప్ర‌స్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు…
    • ఏపీ ప్రభుత్వానికి అమెరికా తెలుగు అసోసియేషన్ భారీ విరాళం
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ ప్రభుత్వానికి అమెరికా తెలుగు అసోసియేషన్ భారీ విరాళం

      కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించింది అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా). సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు ఆటా ప్రతినిధులు. ప్రాథమికంగా 50 కాన్సట్రేటర్స్ ను ప్రభుత్వానికి అందించిన ఆటా.. మొత్తం 600 కాన్సట్రేటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచిందన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో…
    ←1…100101102103104105→

తాజావార్తలు

  • Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

  • Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

  • Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!

  • Bengal Election: ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్..

  • Real Estate Fraud: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భారీ స్కామ్.. సబ్ రిజిస్ట్రార్ అండతో రూ.15 కోట్ల మోసం!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions