భారీ అంచనాల మధ్య వచ్చిన యానిమల్ మూవీ… మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. చెప్పినట్టుగానే అసలు సిసలైన వైలెన్స్ చూపించిన సందీప్ రెడ్డి వంగా… ఓపెనింగ్స్ కూడా భారీగా రాబట్టాడు. అడ్వాన్స్ బుకింగ్స్తో అదరగొట్టిన యానిమల్… ఫస్ట్ డే వంద కోట్లను ఈజీగా టచ్ చేస్తుందని లెక్కలు వేశాయి ట్రేడ్ వర్గాలు. అనుకున్నట్టుగానే డే వన్ దాదాపు 120 కోట్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్క ఇండియాలోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు అయినట్టుగా చెబుతున్నారు.…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా నేడు (డిసెంబర్ 1) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రానికి బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది.ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించడంతో తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది..దీనితో ఈ సినిమాకి స్ట్రైట్ తెలుగు మూవీలా తొలి రోజు…
Animal: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. అర్జున్ రెడ్డి సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్సింగ్గా తెరకెక్కించి బాలీవుడ్లో కూడా భారీ హిట్ అందుకున్నాడు. అయితే ఈ దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకోని బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో…
కింగ్ ఖాన్ షారుఖ్ సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి చేసిన సినిమా ‘జవాన్’. నయనతార హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా షారుఖ్ కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అట్లీ కమర్షియల్ సినిమాకి సోషల్ కాజ్ కూడా కలపడంతో జవాన్ సినిమా మరింత మంది ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. షారుఖ్ సినిమా నార్త్ లో హిట్ అవ్వడం, డబ్బులు కలెక్ట్ చేయడం మాములే కానీ సౌత్ లో ఎప్పుడూ చెప్పుకునే స్థాయిలో కలెక్ట్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ శుక్రవారం (డిసెంబర్ 1) యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. . అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే విపరీతమైన వయోలెన్స్ ఉండటంతో ఊహించినట్లే సెన్సార్ బోర్డు…
Mahesh Babu tip to Control Wife at Animal Pre Release Event: పెళ్లాన్ని కంట్రోల్లో పెట్టడం మస్తు తెలుసు అని వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాలో డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు సూట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్. దానికి కారణం నిన్న (నవంబర్ 27న) మల్లారెడ్డి ఇంజినీరింగ్ గ్రౌండ్స్ కళాశాలలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది.…
Malla Reddy Speech Targeting Ranbir Kapoor Became Hot Topic: టీడీపీ నుంచి ఎంపీ అయి తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు చామకూర మల్లారెడ్డి. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా జరిగిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఆయన అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు బాలీవుడ్ అభిమానులకు కోపం తెప్పించేలా…
రామ్గోపాల్ వర్మ..ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన కెరీర్ ఆరంభం లో అక్కినేని నాగార్జున హీరోగా `శివ` సినిమా ను తెరకెక్కించి ఆయన సృష్టించిన సంచలనాలు ఇప్పటికీ గుర్తుంటాయి.సినిమా మేకింగ్లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎవరికీ సాధ్యం కాని సరికొత్త మేకింగ్ స్టయిల్ని చూపించాడు.విభిన్న రీతిలో సినిమాను తెరకెక్కించి అందరు ఆశ్చర్యపోయేలా చేసారు ఆర్జివి.ఆయన తెరకెక్కించిన `క్షణం క్షణం`, `మనీ`, `సర్కార్` మరియు `రక్త చరిత్ర` వంటి సినిమాలతో ఆయనేంటో చూపించారు.కానీ ఆ…
ఈ మధ్య పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వగానే టికెట్ రేట్స్ పెంచుకోవడం సాధారణం అయిపొయింది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఏ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కినా… అది రిలీజ్ అయ్యే సమయానికి ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ తెచ్చుకోని టికెట్ రేట్స్ అండ్ షో కౌంట్స్ పెంచుకుంటున్నారు. ఇదే లిస్టులో చేరుతుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ…