Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • బెజ‌వాడ‌లో ప్రైవేట్ ఆస్ప‌త్రులపై చ‌ర్య‌లు, భారీగా జ‌రిమానా..!
      #ఆంధ్రప్రదేశ్

      బెజ‌వాడ‌లో ప్రైవేట్ ఆస్ప‌త్రులపై చ‌ర్య‌లు, భారీగా జ‌రిమానా..!

      క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇష్టానుసారం బిల్లులు వేస్తూ.. భారీగా ఫీజులు వేస్తూ ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పిచేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌ల‌కు పూనుకుంది ఏపీ ప్ర‌భుత్వం.. చికిత్సకు అధిక ఫీజులు వ‌సూలు చేయ‌డం, ఆరోగ్య శ్రీకి బెడ్లు కేటాయించని ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లు తీసుకుంది.. బెజ‌వాడ‌లోని కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు.. భారీగా జ‌రిమానా విధించింది.. అందులో. సాయి దీపు ఆస్పత్రి, ఆంధ్రా ఆస్ప‌త్రికి చెరో రూ.ఆరు లక్షల ఫైన్ వేశారు అధికారులు.. స్మైల్ ఆస్ప‌త్రి, గుడివాడ…
    • డాక్టర్ సుధాకర్ చావుకు వారే కారణం… అన్ని విధాలా ఆదుకుంటాం… 
      #Top Story

      డాక్టర్ సుధాకర్ చావుకు వారే కారణం… అన్ని విధాలా ఆదుకుంటాం… 

      డాక్ట‌ర్ సుధాక‌ర్ ఓ మంచి డాక్ట‌ర్ అని, ఎన్నో అవార్డులు వ‌చ్చాయ‌ని, వైద్య‌వృత్తినే న‌మ్ముకొని జీవ‌నం సాగించే సుధాక‌ర్‌కు గుండు కొట్టించి హింసించార‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.  సుధాక‌ర్ ఏం త‌ప్పు చేశారో చెప్పాల‌ని, ఓ మాస్క్ అడిగినందుకు ఇంత దారుణంగా హింసించార‌ని, ఆయ‌న కుటుంబాన్ని వేదించార‌ని అన్నారు.  న్యాయం జరిగేలోపే ఆయ‌న చ‌నిపోయార‌ని, న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే నుండి ఇక్క‌డ ఉన్న వైసీపీ నాయ‌కుల వ‌ర‌కు ఆయ‌న చావుకు కార‌ణ‌మ‌య్యార‌ని, ద‌ళితుల‌పై…
    • కోనసీమలో జనసేన నిరసన దీక్ష… అనుమతి నిరాకరణ… 
      #Top Story

      కోనసీమలో జనసేన నిరసన దీక్ష… అనుమతి నిరాకరణ… 

      ఆంధ్రప్రదేశ్ కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే.  ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.  ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.  ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  రోజు రోజుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతున్నది.  దీంతో కోనసీమలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆక్సిజన్ ప్లాంట్  పార్టీ నిరసన దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.   అయితే, పోలీసులు ఈ నిరసన దీక్షకు అనుమతి…
    • ఏపీ కరోనా అప్డేట్: 18 వేలకు పైగా కేసులు… 104 మరణాలు 
      #Top Story

      ఏపీ కరోనా అప్డేట్: 18 వేలకు పైగా కేసులు… 104 మరణాలు 

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.  కేసులు భారీగానే నమోదవుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది.  ఇందులో 13,61,464 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,09,237 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 104 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,126కి చేరింది.  అనంతపురంలో 1846,…
    • లైవ్: ఏపీ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ప్రెస్ మీట్ 
      #Top Story

      లైవ్: ఏపీ ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ప్రెస్ మీట్ 

    • ఏపీ తెలంగాణ ఈ పాస్ రచ్చ… కిలోమీటర్ల మేర… 
      #Top Story

      ఏపీ తెలంగాణ ఈ పాస్ రచ్చ… కిలోమీటర్ల మేర… 

      ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.  కంట్రోల్ చేయడానికి అనేక ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నా కట్టడి కావడం లేదు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.  ఉదయం 10 గంటల తర్వాత ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.  ఏపీ నుంచి తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.  అత్యవసర, అంబులెన్స్ ను మినహాయించి మిగతా వాటికీ ఈ పాస్ లు…
    • ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్…
      #ఆంధ్రప్రదేశ్

      ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్…

      తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం… రేపటికి తుఫాన్ గా మారనుంది. అయితే ఈ తుఫాన్ కు యాస్ గా నామకరణం చేసారు. ఈ “యాస్”తీవ్ర తుఫాన్ గా బలపడి ఈనెల 26న ఒడిషా,బెంగాల్ తీరాన్ని తాకుతుందని అంచనా వేశారు అధికారులు. బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తుఫాన్ కారణంగా ఐదు రోజులు మత్య్సకారుల వేటపై నిషేధం విధించారు. బంగాళాఖాతంలో తుఫాను…
    • ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కంపై పిటిష‌న్‌.. ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కంపై పిటిష‌న్‌.. ప్ర‌భుత్వానికి హైకోర్టు నోటీసులు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు అయ్యింది.. రేగు మహేష్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖ‌లు చేశారు.. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామ‌కం స‌రైంది కాద‌ని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన ఏపీ హైకోర్టు… రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. సమ్మర్ వేకేషన్ తర్వాత ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు పేర్కొంది. కాగా, ఎస్ఈసీగా ఉన్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వికాలం…
    • ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీకి బ్రేక్.. అయినా ఆగ‌ని ప్ర‌జ‌లు..!
      #ఆంధ్రప్రదేశ్

      ఆనంద‌య్య క‌రోనా మందు పంపిణీకి బ్రేక్.. అయినా ఆగ‌ని ప్ర‌జ‌లు..!

      కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య త‌యారు చేసిన క‌రోనా మందు పంపిణీకి నిన్న‌నే బ్రేక్‌లు ప‌డ్డాయి… మ‌ళ్లీ ఎప్ప‌టి నుంచి ప్రారంభం అయ్యేదానిపై ఇంకా క్లారిటీ లేదు.. మందు పంపిణీ నిలిపివేసిన కార‌ణంగా ఎవ‌రూ కృష్ణ‌ప‌ట్నం రావొద్ద‌ని ఆనంద‌య్య‌తో పాటు.. స్థానిక ఎమ్మెల్యే కూడా కోరారు.. ఆనంద‌య్య మందుపై తుది నివేదిక వ‌చ్చిన త‌ర్వాతే మందు త‌యారు చేయ‌డం గానీ, పంపిణీ గానీ ఉండే అవ‌కాశంఉంది. ఇప్ప‌టికే ఆయూష్ బృందం కృష్ణ‌ప‌ట్నంలో మ‌కాం వేయ‌గా.. ఇవాళ ఆయూష్ టీమ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో…
    • రాష్ట్రంలో దొంగ తీర్మానాలు.. ఢిల్లీలో పాదసేవ మానేయాలి
      #ఆంధ్రప్రదేశ్

      రాష్ట్రంలో దొంగ తీర్మానాలు.. ఢిల్లీలో పాదసేవ మానేయాలి

      విశాఖ ఉక్కు దీక్ష నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా నారా లోకేష్ స్పందించాడు. ట్విట్టర్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఉద్యమాభివందనలు. విశాఖ ఉక్కు ని తుక్కు రేటుకి కొట్టేసి కార్మికుల ఊపిరి తియ్యాలని వైస్ జగన్ కుట్రలు చేస్తుంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు..ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ…
    ←1…2,0212,0222,0232,0242,025…2,037→

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions