Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ఆనంద‌య్య మందు పంపిణీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌
      #ఆంధ్రప్రదేశ్

      ఆనంద‌య్య మందు పంపిణీ.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ‌

      ఆనందయ్య మందు పంపిణీపై విచార‌ణ‌ను మ‌ధ్యాహ్నానికి వాయిదా వేసింది హైకోర్టు.. ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలను ఈ సంద‌ర్భంగా కోర్టు తోసిపుచ్చింది.. ఈ వ్య‌వ‌హారంపై మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి విచారణ చేప‌ట్ట‌నుంది హైకోర్టు.. అయితే, ఆనందయ్య మందుపై ప్ర‌భుత్వం కాసేప‌ట్లో స‌మీక్ష జరుపుతోందని కోర్టుకి తెలిపారు ప్ర‌భుత్వ న్యాయవాది.. దీంతో.. ప్రభుత్వ స‌మీక్ష నిర్ణయం తెలపాలని.. మధ్యాహ్నం తీర్పు వెల్ల‌డిస్తామ‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.. దీంతో.. విచార‌ణ‌ను వాయిదా వేసింది. మ‌రోవైపు.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేద‌ని…
    • రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్ కోట‌య్య మృతి.. ఆనంద‌య్య మందు ఇచ్చారు..!
      #ఆంధ్రప్రదేశ్

      రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్ కోట‌య్య మృతి.. ఆనంద‌య్య మందు ఇచ్చారు..!

      ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉన్న స‌మ‌యంలో.. ఆనంద‌య్య మందు తీసుకున్న‌ కొన్ని నిమిషాల్లోనే కోలుకున్న‌ట్టు మీడియాకు తెలిపిన రిటైర్డ్ హెడ్ మాస్ట‌ర్ కోట‌య్య ఇక లేరు.. ఆనందయ్య మందు తీసుకున్న త‌ర్వాత వెంట‌నే న‌యం అయిన‌ట్టు అనిపించినా.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న నెల్లూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరారు.. ఇదే స‌మ‌యంలో.. ఆనంద‌య్య మందు విక‌టించ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.. ఓ ద‌శ‌లో చ‌నిపోయార‌నే ప్ర‌చారం కూడా సాగింది.. కానీ, ఇంత‌కాలం ఆస్ప‌త్రిలో…
    • ఏపీ డీజీపీని వదలని సైబర్ నేరగాళ్లు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ డీజీపీని వదలని సైబర్ నేరగాళ్లు…

      ఓవైపు టెక్నాల‌జీ పెరుగుతూ ఉంటే.. మ‌రోవైపు సైబ‌ర్ నేరాగాళ్లు కూడా పంజా విసురుతున్నారు.. ఆన్‌లైన్ వేదిక‌గా మోసాల‌కు తెర‌లేపుతున్నారు.. స‌మాచారాన్ని దొంగిలించి.. అందిన‌కాడికి దండుకుంటున్నారు.. మ‌రికొంద‌రి పేర్ల‌తో న‌కిలీ ఖాతాల‌ను సృష్టించి.. అవ‌స‌రం ఉందంటూ డ‌బ్బులు కూడా అడుగుతున్నారు. ఇక‌, ఈ సైబ‌ర్ నేర‌గాళ్లు వీఐపీల‌ను సైతం వ‌ద‌ల‌డంలేదు.. పోలీసు శాఖ‌లో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న‌వారిని సైతం టార్గెట్ చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఏపీ డీజీపీని కూడా విడిచిపెట్ట‌లేదు.. ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ ఖాతా తెరిచారు…
    • చిత్తూరు జిల్లాలో ఆంక్ష‌లు మ‌రింత కఠినం…ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి…
      #Top Story

      చిత్తూరు జిల్లాలో ఆంక్ష‌లు మ‌రింత కఠినం…ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కే అనుమ‌తి…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  క‌ట్ట‌డికి ప్ర‌స్తుతం ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నా క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.  దీంతో జూన్ 1 వ తేదీ నుంచి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.  రూర‌ల్ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  దీంతో ఆంక్ష‌ల‌ను క‌ట్టుదిట్టంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం…
    • నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి…ప‌రుగులు తీసిన జ‌నం…
      #Top Story

      నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి…ప‌రుగులు తీసిన జ‌నం…

      నెల్లూరు జిల్లాలో భూమి స్వ‌ల్పంగా కంపించింది.  భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాంధోళ‌న‌ల‌కు గుర‌య్యి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.  దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.  నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడులో ఈ ఘ‌ట‌న జరిగింది. స్వ‌ల్పంగా మాత్ర‌మే భూమి కంపించ‌డంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గలేదు.  అధికారులు భూమి కంపించ‌డానికి గల కార‌ణాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  నెల్లూరు జిల్లాలో  భూకంపాలు చాలా అరుదుగా మాత్ర‌మే వ‌స్తుంటాయి.  స‌ముద్ర‌తీర ప్రాంతం కావ‌డంతో ఈ జిల్లాకు వాన‌లు,…
    • లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్
      #Top Story

      లైవ్‌…రెండేళ్ల పాల‌న‌పై ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బుక్ రిలీజ్

    • లైవ్‌: సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌పై స‌జ్జ‌ల ప్రెస్‌మీట్‌
      #Top Story

      లైవ్‌: సీఎం జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న‌పై స‌జ్జ‌ల ప్రెస్‌మీట్‌

    • సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      సీఎం జగన్ పాలనకు రెండేళ్లు.. రేపు పుస్తకం విడుదల

      ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిండింది. నవరత్నాలు పేరుతో ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయడమే వైసీపీ ప్రధాన ఎజెండాగా సాగుతుంది. ఇక కరోనా ప్రధానంగా ఈ రెండేళ్లలోనూ వెంటాడింది. గత మార్చిలో మొదలై ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వానికి ఇదే పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ రేపు జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం…
    • మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు
      #విశాఖపట్నం

      మారిన వాతావరణం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు

      విశాఖలో వాతావ‌ర‌ణం ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మారిపోయింది. అక‌స్మాత్తుగా ఆకాశంలో మేఘాలు క‌మ్ముకోవడంతో నగరవాసులను చల్లటి గాలులు పలుకరించాయి. మూడు రోజులుగా ఎండలతో సతమతం అయిన జనానికి ఊరట కలిగించాయి. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో గాలిదుమారం చెలరేగింది. రాగల మూడు రోజులు ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరకోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల భారీ…
    • ఏపీలో తగ్గని కరోనా మరణాలు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో తగ్గని కరోనా మరణాలు…

      ఏపీలో క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 104 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో 20,392 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
    ←1…2,0202,0212,0222,0232,024…2,042→

తాజావార్తలు

  • IPL 2026 సీజన్‌లో 41 మ్యాచ్‌ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..

  • Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.!

  • Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..

  • Abhishek-Travis Head: అభిషేక్‌ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..

  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions