గుడ్న్యూస్ః ఏపీ నుంచి దూరప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు…
By NTV WebDesk
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల సమయాన్ని పెంచిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సమయం పొడిగించడంతో దూరప్రాంతాలకు ఆర్టీపి బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి దూరప్రాంతాలకు సర్వీసులను ప్రారంభించారు. విజయవాడ నుంచి విశాఖ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంధ్యాలకు ఆర్టీసీ సర్వీసులను నడపనున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం వరకు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేసింది. కరోనా కేసుల కారణంగా గత కొంత కాలంగా రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో సడలింపుల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Nursing College Marriage Ban: పెళ్లి చేసుకుంటే అడ్మిషన్ క్యాన్సిల్.. నర్సింగ్ విద్యార్థినులకు కాలేజీ వింత కండిషన్! అసలు కథ ఇదే..
-
Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..
-
Shapoor Zadran: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. ఐసీయూలో చేరిన స్టార్ బౌలర్!
-
PM Modi: ఇవాళ రాత్రి 8.30కి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
-
Central Govt: ఎట్టకేలకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!