Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • పసరు కోసం పోటెత్తిన జనం… కనిపించని సోషల్ డిస్టెన్స్ 
      #Top Story

      పసరు కోసం పోటెత్తిన జనం… కనిపించని సోషల్ డిస్టెన్స్ 

      నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నంలో ఆయుర్వేద మంద‌కు ప్ర‌జ‌లు పోటెత్తారు.  ఒక్క‌సారిగా జ‌నం పోటెత్తడంతో తోపులాట జరిగింది.  తోపులాట జ‌ర‌గ‌డంతో ఆయుర్వేద మందును నిలిపేశారు.  మందు కోసం క‌నీసం 50వేల మంది వ‌ర‌కు వస్తార‌ని అంచ‌నా వేశారు.  అయితే, పెద్ద ఎత్తున జ‌నం త‌ర‌లిరావ‌డంతో ఒక్క‌సారిగా తోపులాట జరిగింది. క‌రోనా సోకిన రోగులు అంబులెన్స్ లో అక్క‌డికి వ‌స్తుండ‌టంతో మాములు ప్ర‌జలు ఆందోళ‌న చేశారు.  జ‌నాలు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డంతో మందు పంపిణీవ‌ద్ద సోష‌ల్ డిస్టెన్స్ క‌నిపించ‌లేదు.  ఇక…
    • ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ..
      #Top Story

      ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ..

      న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పెట్టుకున్న బెయిల్ పిటీష‌న్‌ను సీఐడీ కోర్టు నిరాక‌రించింది.  అయితే త‌న‌ను పోలీసులు కొట్టార‌ని, ప్రైవేట్ ఆసుల‌ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌ల‌కు అనుమతించాల‌ని, బెయిల్ మంజూరు చేయాల‌ని న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో కేసు ధాఖ‌లు చేశారు.  పిటీష‌న్‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు ర‌ఘురామ‌కు ఆర్మీ ఆసుప‌త్రిలో వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, ఆ నివేదిక‌ను సీల్డ్ క‌వ‌ర్‌లో అందించాల‌ని, వైద్య‌ప‌రీక్ష‌ల‌ను వీడియో తీయాల‌ని ఆదేశించింది.…
    • లైవ్: ఏపీలో ఏప్రిల్ 7న జరిగిన పరిషత్ ఎన్నికలు రద్దు
      #Top Story

      లైవ్: ఏపీలో ఏప్రిల్ 7న జరిగిన పరిషత్ ఎన్నికలు రద్దు

    • ఏపీ హైకోర్టు కీలక తీర్పు… పరిషత్ ఎన్నికలు రద్దు 
      #Top Story

      ఏపీ హైకోర్టు కీలక తీర్పు… పరిషత్ ఎన్నికలు రద్దు 

      ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు.  ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.  పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.  గతంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.  ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.  సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొన్నది. హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో…
    • జగన్ పాలనకు ప్రజల జేజేలు.. సంక్షేమానికి భారీ కేటాయింపులు..
      #ఆంధ్రప్రదేశ్

      జగన్ పాలనకు ప్రజల జేజేలు.. సంక్షేమానికి భారీ కేటాయింపులు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నార‌ని తెలిపారు ప్ర‌భుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు.. ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా.. సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు జ‌రిపామ‌న్నారు.. ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రభుత్వం త‌మ‌ద‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. కరోనా కష్టకాలంలో చికిత్స కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు.. ఈ స‌మ‌యంలో.. 40 ఏళ్ల ఇండస్ట్రీ పక్క రాష్ట్రంలో దాక్కున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇక‌, మాక్ అసెంబ్లీ పేరుతో అర్ధం…
    • టీడీపీ మాక్ అసెంబ్లీపై పేర్నినాని సెటైర్లు.. అదో సుర‌భి డ్రామా కంపెనీ..!
      #ఆంధ్రప్రదేశ్

      టీడీపీ మాక్ అసెంబ్లీపై పేర్నినాని సెటైర్లు.. అదో సుర‌భి డ్రామా కంపెనీ..!

      తెలుగు దేశం పార్టీ మాక్ అసెంబ్లీపై మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.. మాక్ అసెంబ్లీని నిర్వహిస్తోన్న టీడీపీ.. సురభి డ్రామా కంపెనీని గుర్తు చేస్తుంద‌ని కామెంట్ చేసిన ఆయ‌న‌.. టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నార‌ని.. ఎస్వీఆర్, నాగభూషణం వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారు.. టీడీపీ మాక్ అసెంబ్లీని చూసి తమకు వినోదాన్ని పంచేందుకు మరో డ్రామా కంపెనీ వచ్చిందని ప్రజలు అనుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.. గ్లోబల్ టెండర్లల్లో తప్పులుంటే టీకా…
    • ఇది కూత‌లు, కోత‌ల బ‌డ్జెట్..
      #ఆంధ్రప్రదేశ్

      ఇది కూత‌లు, కోత‌ల బ‌డ్జెట్..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ తుల‌సిరెడ్డి.. ఆర్థిక‌మంత్రి బుగ్గన రాజేంద్రుడి బడ్జెట్ పిట్టల రాయుడి బ‌డ్జెట్.. ఇది కూతల బడ్జెట్, కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేసిన ఆయ‌న‌.. మొదటి , రెండవ బడ్జెట్ లో కూతలు పెట్టిన ఈ ప్రభుత్వం.. మూడవ బడ్జెట్‌ లో ఎంతో కోత పెడుతోంద‌న్నారు.. వ్యవసాయం , సాగునీటి రంగం, వైద్య , హౌసింగ్ రంగాలకు కేటాయించిన దానికంటే ఖర్చు…
    • ఏపీలో తగ్గని కరోనా సునామీ.. 24 గంటల్లో 114 మంది మృతి
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో తగ్గని కరోనా సునామీ.. 24 గంటల్లో 114 మంది మృతి

      ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 22,610 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… మ‌రోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌.. 114 కు పెరిగింది.. ఇదే స‌మ‌యంలో 23,098 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య…
    • ఏపీ బ‌డ్జెట్‌పై స్వ‌రూపానందేంద్ర ప్ర‌శంస‌లు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ బ‌డ్జెట్‌పై స్వ‌రూపానందేంద్ర ప్ర‌శంస‌లు

      ఆంధ్రప్రదేశ్ వార్షిక బ‌డ్జెట్ 2021-22పై ప్ర‌శంస‌లు కురిపించారు విశాఖ శారదా పీఠాధిప‌తి స్వరూపానందేంద్రస్వామి.. ఏపీ బ‌డ్జెట్‌పై స్పందించిన ఆయ‌న‌.. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌ కేటాయింపులపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్‌లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమ‌న్న ఆయ‌న‌.. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. జీతాలను పెంచి అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్‌ జగన్ అభినందనీయుడు అని పేర్కొన్న స్వరూపానందేంద్ర.. రిషికేశ్ లో ఉన్న మేం…
    • ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 
      #Top Story

      ఏపి అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్… కేటాయింపులు… 

      ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి.  ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది.  ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు.  అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  2021-22 సంవ‌త్స‌రానికిగాను వార్షిక బ‌డ్జెట్ అంచ‌నా రూ.2,29,779.21 కోట్లు.  వెన‌క బ‌డిన కులాల‌కు బ‌డ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు.  ఇక ఏ…
    ←1…2,0232,0242,0252,0262,027…2,037→

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions