Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • 2024 నాటికి ప్ర‌తీ ఇంటికీ మంచినీటి కుళాయి
      #ఆంధ్రప్రదేశ్

      2024 నాటికి ప్ర‌తీ ఇంటికీ మంచినీటి కుళాయి

      ఓవైపు సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. అందులో భాగంగా.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్ర‌తీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. ఇవాళ ఆర్‌డ‌బ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా నీటి వసతి క‌ల్పిస్తామ‌న్నారు.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి…
    • ఎంపీ ర‌ఘురామ బ‌ర్త‌ర‌ఫ్ ఖాయం.. మ‌ళ్లీ పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదు..!
      #Top Story

      ఎంపీ ర‌ఘురామ బ‌ర్త‌ర‌ఫ్ ఖాయం.. మ‌ళ్లీ పోటీచేస్తే డిపాజిట్ కూడా రాదు..!

      వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారం ఇప్పుడు లోక్‌స‌భ స్పీక‌ర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ స‌భ్యులు.. ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఫిర్యాదులు చేస్తుంటే.. మ‌రోవైపు.. వారి ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్దు అంటూ ర‌ఘురామ.. స్పీక‌ర్‌ను కోరారు.. ఈ ప‌రిణామాల‌పై స్పందించిన వైసీపీ పార్ల‌మెంట్ చీఫ్ విప్ మార్గాని భ‌ర‌త్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు త‌ప్ప‌వ‌ని..…
    • నేటి నుంచి టీటీడీ ఉద్యోగుల‌కు స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌…
      #Top Story

      నేటి నుంచి టీటీడీ ఉద్యోగుల‌కు స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌…

      రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  మొద‌టివేవ్ స‌మ‌యంలో రాష్ట్రంలో ఎక్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి.  సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా ఏపీపైనే అధికంగా ప‌డింది.  అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వ్యాక్సినేష‌న్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల‌కు వ్యాక్సిన్ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  దీనికోసం స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హిస్తున్నారు.  ఈరోజు నుంచి టీటీడీ…
    • ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…
      #Top Story

      ఏపీలో డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధికసాయం… వ‌ర‌స‌గా మూడో ఏడాది…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కార‌ణంగా డ్రైవ‌ర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుల‌న్నారు.  వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం వాహ‌న‌మిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు రెండుసార్లు వాహ‌న‌మిత్ర సాయం అందించింది.  కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవ‌ర్ల‌కు వాహ‌న‌మిత్ర ఆర్ధిక సాయం చేస్తున్న‌ది.  ఈరోజు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆన్‌లైన్ ద్వారా వాహ‌న‌మిత్ర సాయాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.  ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవ‌ర్ల‌కు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయ‌బోతున్నారు.  ఈ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్ష‌ల‌మంది…
    • స్పీక‌ర్ ఓంబిర్లాతో ఎంపీ ర‌ఘురామ భేటీ.. వారిపై చ‌ర్య‌లు తీసుకోండి..!
      #ఆంధ్రప్రదేశ్

      స్పీక‌ర్ ఓంబిర్లాతో ఎంపీ ర‌ఘురామ భేటీ.. వారిపై చ‌ర్య‌లు తీసుకోండి..!

      వైసీపీ రెబ‌ల్ నేత‌, ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారం ఇంకా హాట్ టిపిక్‌గానే సాగుతోంది.. ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు, కేసులు, అరెస్ట్‌, జైలు, ఆస్ప‌త్రి, బెయిల్‌, ఫిర్యాదులు.. ఇలా కొన‌సాగుతూనే ఉంది.. ఇక‌, కాసేప‌టి క్రిత‌మే లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాతో స‌మావేశ‌మ‌య్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయ‌న‌.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక‌‌, వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు.…
    • ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బందికి కూడా ఆర్థిక‌సాయం..?
      #ఆంధ్రప్రదేశ్

      ప్రైవేట్ ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బందికి కూడా ఆర్థిక‌సాయం..?

      క‌రోనా రోగుల‌కు సేవ‌లు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్ర‌భుత్వ వైద్య సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.. కోవిడ్ విధులు నిర్వ‌హిస్తూ ఆ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి చ‌నిపోయిన ప్ర‌భుత్వ వైద్యుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌లు, స్టాఫ్ న‌ర్స్‌ల కుటుంబాల‌కు రూ.20 ల‌క్ష‌ల చొప్పున‌, ఎంఎన్‌వో, ఎఫ్ఎన్‌వో చనిపోతే రూ.15 లక్షలు, ఇతర వైద్య సిబ్బంది చనిపోతే రూ.10 లక్షల మేర ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. అంతే కాదు.. ఇప్పుడు…
    • ఆకస్మిక తనిఖీలు చేపడతాం: మంత్రి బొత్స
      #ఆంధ్రప్రదేశ్

      ఆకస్మిక తనిఖీలు చేపడతాం: మంత్రి బొత్స

      ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు పురపాలిక, నగరపాలికల కమిషనర్లతో మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్లాప్‌ కార్యక్రమం అమలుపై బొత్స సమీక్షించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, తరలింపునకు 3100 కొత్త ఆటోల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 100 రోజులపాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నివాస,…
    • ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు
      #ఆంధ్రప్రదేశ్

      ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌వ‌ర్న‌ర్‌ కోటాలో కొత్త‌గా ఎంపిక కానున్న ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాదించిన ఆ న‌లుగురు ఎమ్మెల్సీల‌కు ఆమోద‌ముద్ర వేశారు గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్‌.. సాయంత్రం త‌న శ్రీ‌మ‌తి వైఎస్ భార‌తితో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో స‌మావేశం జ‌రిగింది.. ఈ సంద‌ర్భంగా గవర్నర్ కోటాలో…
    • క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. థ‌ర్డ్‌వేవ్, హెల్త్‌హ‌బ్స్‌‌పై కీల‌క సూచ‌న‌లు
      #ఆంధ్రప్రదేశ్

      క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. థ‌ర్డ్‌వేవ్, హెల్త్‌హ‌బ్స్‌‌పై కీల‌క సూచ‌న‌లు

      రాష్ట్రంలో ప్ర‌స్తుతం కోవిడ్‌ పరిస్థితులు, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ సన్నద్ధత, హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివ‌రించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామ‌న్నారు.. ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు.. అలాగే…
    • ఏపీలో 5 వేలకు దిగువగా కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో 5 వేలకు దిగువగా కరోనా కేసులు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 4,549 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 59 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,114 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,14,393 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 11,999 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ…
    ←1…2,0062,0072,0082,0092,010…2,037→

తాజావార్తలు

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

  • JEE Mains 2026 Session 2: అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో మార్పులు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions