Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • జేసీల‌కు సీఎం మార్గనిర్దేశం.. పనిలో డూప్లికేషన్‌ ఉండకూడదు..
      #ఆంధ్రప్రదేశ్

      జేసీల‌కు సీఎం మార్గనిర్దేశం.. పనిలో డూప్లికేషన్‌ ఉండకూడదు..

      పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. వారికి మార్గ‌నిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ క‌ట్ట‌లేద‌ని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేద‌న్న ఆయ‌న‌.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్‌ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు…
    • త్వ‌ర‌లో విశాఖ‌కు క్యాపిట‌ల్.. సంకేతాలు అందుతున్నాయి..!
      #Top Story

      త్వ‌ర‌లో విశాఖ‌కు క్యాపిట‌ల్.. సంకేతాలు అందుతున్నాయి..!

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారం ఎప్పుడూ హాట్ టాపికే.. అధికార పార్టీ నేత‌లో.. ప్ర‌తిప‌క్ష నేత‌లో.. ఈ విష‌యంపై త‌ర‌చూ స్పందిస్తూ ఉంటారు.. విశాఖ నుంచి పాల‌న కొన‌సాగించాల‌ని అధికార వైసీపీ వేగంగా ప్ర‌య‌త్నాలు చేసినా.. కొన్ని అనివార్య కార‌ణాల‌తో అది వాయిదా ప‌డింది.. ఇక‌, ఈ మ‌ధ్య మ‌ళ్లీ త‌ర‌చూ విశాఖ రాజ‌ధానిపై మాట్లాడుతూనే అధికార వైసీపీ నేత‌లు.. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ…
    • ఏపీలో కరోనా అప్డేట్.. కొత్తగా 6151 కేసులు..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కరోనా అప్డేట్.. కొత్తగా 6151 కేసులు..

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 1,02,712 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 6151 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 58 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 7728 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,32,902 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 12,167 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ…
    • పీవీ సింధుకు విశాఖ‌లో 2 ఎక‌రాల భూమి కేటాయింపు
      #Top Story

      పీవీ సింధుకు విశాఖ‌లో 2 ఎక‌రాల భూమి కేటాయింపు

      బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధుకు విశాఖ‌ప‌ట్నంలో రెండు ఎక‌రాల స్థ‌లాన్ని కేటాయించింది ప్ర‌భుత్వం.. విశాఖ రూర‌ల్ చిన గ‌దిలి గ్రామంలో ఆ రెండెక‌రాలు భూమి కేటాయించారు.. ఇక‌, చిన గ‌దిలిలోని సింధుకు కేటాయించిన భూమిని ప‌శు సంవ‌ర్ధ‌కశాఖ‌ నుంచి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయిస్తూ ప్ర‌భుత్వ నిర్ణ‌యం తీసుకుంది.. ఆ స్ధ‌లంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడ‌ెమీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలని ఉత్త‌ర్వులు వెలువ‌రిచింది.. భూమిని ఉచితంగా ఇస్తున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది స‌ర్కార్.. కాగా,…
    • నూతన విద్యా విధానంపై సీఎం కీల‌క వ్యాఖ్య‌లు
      #Top Story

      నూతన విద్యా విధానంపై సీఎం కీల‌క వ్యాఖ్య‌లు

      నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎంతో మేలు జ‌ర‌గుతుంద‌న్నారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వ‌హించిన సీఎం.. నూతన విద్యా విధానంపై చ‌ర్చించారు.. నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాల‌ని ఆదేశించిన ఆయ‌న‌.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక‌, ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుంద‌ని.. మండలానికి…
    • విభేదాల వల్లే తోటకు పదవికి రాకుండా అడ్డుకునే యత్నం!
      #Off The Record

      విభేదాల వల్లే తోటకు పదవికి రాకుండా అడ్డుకునే యత్నం!

      గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఆయన పేరు ఖరారు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరు? అధికార పార్టీకి చెందిన నాయకుడే ప్రత్యర్థులకు లీకులు ఇచ్చి రచ్చ చేశారా? గవర్నర్ దగ్గర ఫైల్ క్లియరైనా వైసీపీ వర్గాల్లో ఈ టాపిక్ హాట్‌ హాట్‌గా మారింది. ఇంతకీ అడ్డుపుల్ల వేయడానికి చూసింది ఎవరు? విభేదాల వల్లే తోటకు పదవికి రాకుండా అడ్డుకునే యత్నం! తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విబేధాలు ఎప్పుడు గరం గరంగా ఉంటాయి. కీలక నాయకులంతా…
    • తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్ర‌కీలాద్రికి పెరుగుతున్న భ‌క్తులు…
      #Top Story

      తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్ర‌కీలాద్రికి పెరుగుతున్న భ‌క్తులు…

      ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసులు త‌గ్గుముఖం పడుతుండ‌టంతో వ‌ర‌స‌గా స‌డ‌లింపులు ఇస్తున్నారు.  ప్ర‌స్తుతం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  జూన్ 20వ తేదీనుంచి మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  మ‌ధ్యాహ్నం వ‌ర‌కు స‌డ‌లింపులు ఉండ‌టం, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో దేవాల‌యాల‌కు తాకిడి పెరుగుతున్న‌ది.   Read: బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ? విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రికి భ‌క్తుల తాకిడి క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  ర‌ద్ధీని దృష్టిలో పెట్టుకొని అన్న‌దానం…
    • జిందాల్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స…
      #ఆంధ్రప్రదేశ్

      జిందాల్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స…

      గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స జిందాల్ ప్లాంట్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదజేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2016లోప్లాంటు పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తిచేసింది. మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చింది. గుంటూరు, విజయవాడ…
    • క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…
      #Top Story

      క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…

      ఆంధ్ర‌ప‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లాలో పాత‌క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి.  క‌ర్నూలు జిల్లాలోని గడివేముల మండ‌లంలోని పెస‌ర‌వాయి గ్రామంలో టీడీపీ నేత‌ల‌ను ప్ర‌త్య‌ర్ధులు న‌రికి చంపారు.  అడ్డొచ్చిన అనుచ‌రుల‌పై కూడా దాడులు చేశారు.  పెస‌ర‌వాయి గ్రామానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు గురువారం ఉద‌యం అనుచ‌రుల‌తో క‌లిసి వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధులు దాడి చేశారు.  ఈ దాడిలో ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  గాప‌ప‌డిన ముగ్గురిని నంధ్యాల ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం…
    • గ్రూప్ 1 ఇంట‌ర్వ్యూల‌పై ఏపీ హైకోర్టు స్టే..
      #ఆంధ్రప్రదేశ్

      గ్రూప్ 1 ఇంట‌ర్వ్యూల‌పై ఏపీ హైకోర్టు స్టే..

      గ్రూప్‌-1 పరీక్షలపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ 4 వారాల పాటు నిలిపివేయాలని స్టే విధించింది.. రేప‌టి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.. కాగా, గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జ‌రిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. ఇక‌, దీనిపై మంగ‌ళ‌వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదోప‌వాద‌లు జ‌ర‌గ‌గా.. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న…
    ←1…2,0042,0052,0062,0072,008…2,037→

తాజావార్తలు

  • Dhurandhar 2: క్లైమాక్స్ సీన్లు లీక్ చేస్తే ఊరుకోం: నటుడు వార్నింగ్!

  • Tollywood Events: అంత జరిగినా అదే నిర్లక్ష్యమా ?

  • Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. లక్షల కోట్ల సంపద ఆవిరి

  • Brahmanandam: రెహ్మాన్ డకాయిట్’తో ఖాన్ దాదా సిట్టింగ్ వేస్తే ?

  • Silent Signs Of Stress: ఒత్తిడిని కనిపెట్టడం ఎలా..? శరీరమిచ్చే సంకేతాలివే.. 

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions