వైఎస్ఆర్ భీమాతో పేదలకు భరోసా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ భీమా పథకాన్ని ఈరోజు తాడెపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబపెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్టు జగన్ తెలిపారు. 2021-22 సంవత్సరానికి రూ.750 కోట్ల రూపాయలతో భీమా రక్షణ కల్పిస్తున్నట్టు వైఎస్ పేర్కొన్నారు. పేదలపై ఎలాంటి భారం పడకుండా భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు జగన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోతే, ఆ కుటుంబానికి భీమాతో భరోసా కల్పిస్తుందని అన్నారు.
Read: ప్రీ లుక్ తో ‘రవితేజ 68’ అప్డేట్…!
Also Read
వైఎస్ఆర్ భీమా పరిధిలోకి 1.30 లక్షల కుటుంబాలు వచ్చాయని జగన్ తెలిపారు. ఇక 18-50 ఏళ్లలోపు వ్యక్తులు సహజంగా మరణిస్తే లక్షరూపాయల పరిహారం ఉంటుందని, 18 నుంచి 70 ఏళ్ల లోపున్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందుతుందని అన్నారు. రెండేళ్లలో వైఎస్ఆర్ భీమా కోసం రూ.1307 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి కేంద్రం ఈ పథకం నుంచి తప్పుకుందని, కేంద్రం పక్కకు తప్పుకున్నా, రాష్ట్రప్రభుత్వమే అంతా భరిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!