Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత..
      #Top Story

      శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత..

      శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతూనే ఉంది.. ఇన్‌ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలో చేరుతుండగా… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌ నుంచి దిగువకు వెళ్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్‌లో 212.4385…
    • ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్.. 10.97 లక్షల మందికి లబ్ధి.. ఈరోజే జమ
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్.. 10.97 లక్షల మందికి లబ్ధి.. ఈరోజే జమ

      కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్… జగనన్న విద్యా దీవెన పేరుతో.. విద్యార్థులకు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఈ ఏడాది రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది… రాష్ట్రంలోని దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తో… రూ. 693.81 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. తాడేపల్లి క్యాంప్‌…
    • గుడ్ న్యూస్‌: పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ అంగీకారం…
      #Top Story

      గుడ్ న్యూస్‌: పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ అంగీకారం…

      కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ ఏపీ ప్ర‌భుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది.  పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఆమోదం తెలిపింది.  రూ.47,725 కోట్ల రూపాయ‌లకు పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను స‌వ‌రించారు.  ఈ అంచ‌నాల‌ను అంగీక‌రిస్తున్న‌ట్టు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ తెలిపారు.  స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను రేపు ఆర్ధిక శాఖ‌ల‌కు పంపించ‌నున్నారు. పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌లు పై వ‌చ్చేవారం కేంద్ర కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోల‌వ‌రం ప్రాజెక్టును ఈ…
    • LIVE : వైసీపీ ఎంపీ ప్రెస్ మీట్
      #Top Story

      LIVE : వైసీపీ ఎంపీ ప్రెస్ మీట్

    • చంద్రబాబు, దేవినేని ఉమపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
      #ఆంధ్రప్రదేశ్

      చంద్రబాబు, దేవినేని ఉమపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

      ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని… ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని… మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారని ఆరోపించారు. read also :ఏపీ కరోనా అప్డేట్‌..తగ్గిన కేసులు దాడి చేయడమే కాకుండా…
    • ఏపీ కరోనా అప్డేట్‌..తగ్గిన కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా అప్డేట్‌..తగ్గిన కేసులు

      ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉద‌యం 9 గంట‌ల నుంచి ఈరోజు ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 70,695 శాంపిల్స్‌ను ప‌రీక్షించగా, 2010 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,57,047 కి చేరింది. Read Also : సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు ! ఇందులో 19,22,736 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.…
    • ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో అనుమానిస్తున్నదే జరిగిందా?
      #Off The Record

      ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో అనుమానిస్తున్నదే జరిగిందా?

      వీళ్లు అనుమానిస్తున్నదే అక్కడ జరిగిందా? తీగ లాగితే డొంక బయట పడుతుందనే భయం మొదలైందా? అందుకే తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇది వారి ఆలోచనా.. లేక వారి వెనకున్న వారి ఆలోచనా? తప్పించుకునేందుకు ఆదిలోనే తోవలు వెతుకుతున్నారా? నిధుల గోల్‌మాల్‌ వెనకున్న పెద్దలు బయటకొస్తారనే ‘రాజీ’ ప్రయత్నాలు? జగన్‌ ప్రభుత్వం నాటి టీడీపీ సర్కార్‌ హయాంలో జరిగిన అక్రమాలు తవ్వే పని నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఒకటొకటిగా దర్యాప్తు చేయడం.. కేసులు నమోదు కావడం చకచకా జరిగిపోతున్నాయి.…
    • లైవ్‌:  మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్‌
      #Top Story

      లైవ్‌: మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్‌

    • వ్యాక్సిన్ల కేటాయింపుపై కేంద్రానికి సీఎం జ‌గ‌న్ లేఖ‌…
      #Top Story

      వ్యాక్సిన్ల కేటాయింపుపై కేంద్రానికి సీఎం జ‌గ‌న్ లేఖ‌…

      క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే ప‌రిష్కారం కావ‌డంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియను దేశ‌వ్యాప్తంగా వేగ‌వంతం చేశారు.  అయితే, అవ‌స‌ర‌మైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌టం లేద‌ని, వ్యాక్సిన్లు స‌రిప‌డా అందించాల‌ని అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖ‌లు రాస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ విష‌యంలో కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి లేఖ రాయ‌నున్నారు.  స‌రిప‌డా వ్యాక్సిన్లు అందించాల‌ని కోరుతూనే, ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు కేటాంచిన డోసుల్ని ఆయా ఆసుప‌త్రులు స‌రిగా వినియోగించుకోలేకపోతున్నాయ‌ని కేంద్రం దృష్టికి…
    • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్..
      #Top Story

      విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్..

      విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
    ←1…1,9751,9761,9771,9781,979…2,042→

తాజావార్తలు

  • Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..

  • CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  • Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

  • NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?

  • Weather Updates in Regional Languages: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions