EO Theft In Temple: ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయంలో ఈవో చోరీ.. సీఎం చంద్రబాబు సీరియస్
- ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోరీకి పాల్పడిన ఈవో..
- ఈవో చోరీ చేయడంపై తీవ్రంగా మండిపడిన సీఎం చంద్రబాబు..
- తక్షణమే ఈవో మురళీ కృష్ణను సస్పెండ్ చేసి ఆరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EO Theft In Temple: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలో గల ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ ఐదు కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆలయ ఈవో మురళీని సస్పెన్షన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈవో మురళీకృష్ణ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలిపారు. ఇక, దేవాలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలని తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also: TVK Party: టీవీకే పార్టీకి షాక్.. పుదుచ్చేరి సభలో కేవలం లోకల్స్కి మాత్రమే అనుమతి
Also Read
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
అయితే, గంగమ్మ గుడిలో చోరీకి పాల్పడిన ఆలయ ఈవోపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళరాదని పేర్కొన్నారు. హిందూపూర్ ఎండోమెంట్ కు కదిరి గ్రూప్ టెంపుల్స్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్ కమీషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!