Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన భారీ భూకుంభకోణం…
      #ఆంధ్రప్రదేశ్

      చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన భారీ భూకుంభకోణం…

      చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి 500 కోట్లకు పైగా విలువ కలిగిన భూములు కాజేసే ప్రయత్నం చేసారు. జిల్లాలోని 13 మండలాల్లో జరిగిన ఈ భూ కుంభకోణం జరిగింది. అయితే మొత్తం 93 సర్వే నెంబర్లలో ఉన్న 2,320ఎకరాల స్థలం పేర్ల మార్పు చేసారు. ఒకే రోజు ఆన్ లైన్ లో జరిగిపోయింది ఈ భూ దందా. ఈ కేసులో విఆర్వో మోహన్ పిళ్ళై ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆన్లైన్లో…
    • ఏపీ కరోనా : ఐదు వందలకు దివగా కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా : ఐదు వందలకు దివగా కేసులు

      ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 30, 515 శాంపిల్స్‌ పరీక్షించగా… 429 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 5 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,029 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,53, 192 కు…
    • పవన్ విమర్శలకు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్?
      #Top Story

      పవన్ విమర్శలకు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్?

      కొద్దిరోజులుగా ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ నడుస్తోంది. ఇరుపార్టీలు ఎవరికీ వారు తగ్గేదెలే అన్నట్లుగా మాటలయుద్ధానికి దిగుతున్నారు. ఈ ఎపిసోడ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్దిగా పైచేయి సాధించారనే టాక్ విన్పించింది. అయితే దీనికి సీఎం జగన్ మార్క్ కౌంటర్ త్వరలోనే పడబోతుందనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పవన్ ఇష్యూకి సీఎం జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ఎండ్ కార్డ్ వేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూకి సీఎం…
    • బ‌ద్వేలు ఉప ఎన్నిక ప్ర‌చారానికి ప‌వ‌న్‌ను పిలుస్తాం…
      #Top Story

      బ‌ద్వేలు ఉప ఎన్నిక ప్ర‌చారానికి ప‌వ‌న్‌ను పిలుస్తాం…

      బ‌ద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం బీజేపీ అభ్య‌ర్థి ఎవరు అనే దానిపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  ఈరోజు లేదా రేప‌టిలోగా ఈ వ్య‌వ‌హారం కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది.  ఇక ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు రావాల‌ని ప‌వ‌న్‌ను కోర‌తామ‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో బీజేపీ, జ‌న‌సేన పార్టీల పొత్తు కొన‌సాగుతుంద‌ని అన్నారు.  ప‌వ‌న్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ఆయ‌న స్పందించారు.  విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు…
    • ఆ ఎన్నిక‌ల నుంచి టీడీపీ కూడా త‌ప్పుకున్న‌ట్టేనా…!!
      #Top Story

      ఆ ఎన్నిక‌ల నుంచి టీడీపీ కూడా త‌ప్పుకున్న‌ట్టేనా…!!

      బద్వేల్ నియోజ‌క వ‌ర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు బ‌రిలో ఉంటాయ‌ని అనుకున్నారు.  వైసీపీ ఇప్ప‌టికే అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించింది.  జ‌న‌సేన, టీడీపీలు కూడా పోటీలో ఉంటాయ‌ని అనుకున్నారు.  కానీ, సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తూ పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు మొద‌ట జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది.  ఇదే బాట‌లో టీడీపీ కూడా నిర్ణ‌యం తీసుకుంది.  టీడీపీ నుంచి మొద‌ట డాక్ట‌ర్ ఓబుళాపురం రాజ‌శేఖ‌ర్ పోటీ చేస్తార‌ని అనుకున్నారు.  కాని, జ‌న‌సేన నిర్ణ‌యం…
    • పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం…
      #ఆంధ్రప్రదేశ్

      పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం…

      టీడీపీ పార్టీ నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ విధానాలు.. చేపట్టాల్సిన ఆందోళనా కార్టక్రమాలపై చర్చ జరిపారు. రైతు, వ్యవసాయ సమస్యలపై నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటనలు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందన్న టీడీపీ నేతలు… విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖాపై ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతోందన్న చంద్రబాబు… ఏపీలోని డ్రగ్స్ మాఫియాపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని…
    • తెలుగు అకాడమీ స్కాం: బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు
      #ఆంధ్రప్రదేశ్

      తెలుగు అకాడమీ స్కాం: బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

      తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో తెలుగు అకాడమీ, కెనరా బ్యాంక్ సిబ్బంది సీసీఎస్ ఉన్నతాధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రఫిక్, రాజ్‌కుమార్‌ల సంబంధాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్ ల గల్లంతుపై ప్రశ్నిస్తున్నారు.. యూనియన్, కెనరా బ్యాంక్ ల నుండి 8 కోట్ల ప్రైవేట్ డిపాజిట్ లను మస్తాన్ వలి & గ్యాంగ్ కాజేసింది. ఒక్కఒక్కరిగా తెలుగు అకాడమీ సిబ్బందిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. రఫీ, రాజ్ కుమార్ లతో జరిపిన లావాదేవీలపై…
    • బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరం…
      #ఆంధ్రప్రదేశ్

      బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరం…

      కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే దూరంగా ఉండనున్నట్లు చ‌నిపోయిన వ్య‌క్తి స‌తీమ‌ణిని గౌర‌విస్తూ పోటీ నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని, ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని కోరుతున్న‌ట్టు ప‌వ‌న్ పేర్కొన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికకు దూరం ఉండనున్నట్లు టీడీపీ కూడా తాజాగా ప్రకటించింది. ఈరోజు పొలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ.…
    • భవిష్యత్తులో జనసేనతో కలిసే వెళ్తాం : సోము వీర్రాజు
      #ఆంధ్రప్రదేశ్

      భవిష్యత్తులో జనసేనతో కలిసే వెళ్తాం : సోము వీర్రాజు

      బద్వేలు ఉప ఎన్నికల్లో జనసేనను పోటీ చేయాలని కోరినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటామని జనసేన చెప్పింది అని వివరించిన ఆయన కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం… కాబట్టి బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని అన్నారు. అభ్యర్థులను ఖరారు చేయాల్సిందిగా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరాం అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందో లేదోననే అంశంపై ఆ పార్టీతో చర్చిస్తాం.…
    • ఏపీ క‌రోనా అప్డేట్‌:  ఈరోజు కేసులు ఎన్నంటే…
      #Top Story

      ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

      క‌రోనా కేసులు రాష్ట్రంలో క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 45,481 క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 765 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,52,763కి చేరింది.  ఇందులో 20,28,202 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,357 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 9 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,204కి చేరింది.…
    ←1…1,9051,9061,9071,9081,909…2,042→

తాజావార్తలు

  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

  • Lavanya : మా రామ్ చరణ్‌ బావకి థాంక్స్!

  • Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!

  • Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?

  • NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions