రాజకీయాలు.. రాజకీయంగానే ఉండాలి: నందమూరి సుహాసిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం నాటి అసెంబ్లీ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలని నందమూరి సుహాసిని హితవు పలికారు.
Read Also: బాబాయ్ గొడ్డలిపై చర్చిద్దాం అని ఎత్తింది చంద్రబాబు : పేర్ని నాని
Also Read
‘భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్నా’ అని పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి కుమార్తెపై ఇలాంటి విమర్శలు సరికాదు. కుటుంబ విషయాల జోలికి రావడం మంచిది కాదు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను తీసుకొస్తారా? రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడతారా?’ అంటూ వైసీపీ నేతలను నిలదీశారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు కంటతడి పెట్టడంపై నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్, నందమూరి చైతన్యకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి సహా పలువురు కుటుంబసభ్యులు మాట్లాడారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?