సీఎం జగన్ పై యనమల ఫైర్.. తల్లి-చెల్లికి ఏం గౌరవం ఇస్తున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ సర్కార్ పై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల ఫైర్ అయ్యారు. అధికారం పోతుందనే భయం వైసీపీలో మొదలైందని… ఆ భయంతోనే అసెంబ్లీలో వైసీపీ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయడమే వైసీపీ ఉద్దేశమన్నారు. రంగా, మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ అంశాలు ఈనాటివా..? ఆ అంశాలకు.. సభలో జరిగిన ఘటనలకు ఏమమన్నా సంబంధం ఉందా..? అని ఫైర్ అయ్యారు. తన గురించి పోరాడిన తల్లి-చెల్లికి జగన్ ఏం గౌరవం ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు.
షర్మిలకు వేరే రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని… తల్లి-చెల్లిని కూడా జగన్ మోసం చేశారని చెప్పడమే తమ ఉద్దేశ్యమన్నారు. వివేకా హత్య కేసు గురించి అడిగే హక్కు ప్రతిపక్షంగా మాకుందన్నారు. చంద్రబాబు కుటుంబాన్ని అవమానించాలనే వైసీపీ ప్రీ-ప్లాన్డుగా మాధవరెడ్డి పేరును సభలో ప్రస్తావించిందని పేర్కొన్నారు. సందర్భానుసారంగా ప్రస్తావించుంటే ఏదో ఒక్కరు అంటారు తప్ప.. ముగ్గురు అదే పనిగా మాధవరెడ్డి ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏముంది..? అని నిలదీశారు యనమల. వివేకా హత్య వెనుక ఎవరున్నారో కచ్చితంగా అడుగుతామని హెచ్చరించారు.
Also Read
- Tags
- Andhra Pradesh
- cm jagan
- tdp
- yanamala
- ycp
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?