Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే.. స‌మాజంలో మార్పు.. వారి చ‌రిత్ర చించేయాలి..!
      #ఆంధ్రప్రదేశ్

      పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే.. స‌మాజంలో మార్పు.. వారి చ‌రిత్ర చించేయాలి..!

      స‌మాజంలో మార్పు రావాలంటే.. పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే అది సాధ్యం అవుతుంద‌న్నారు స్వామి ప‌రిపూర్ణానంద‌.. శ్రీకాకుళంలో జ‌రిగిన సమాలోచన సమావేశంలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. పాఠ్యాంశాల్లో మార్పు వ‌స్తేనే సమాజంలో మార్పు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. దేశభక్తి పెంపొందించాలంటే బాబర్, హుమయూన్, ఖిల్జీల చరిత్ర పాఠ్యంశాలలో చించేయాల‌న్న ఆయ‌న‌… అశోకుడు, రాణాప్రతాప్, శివాజీ, వివేకానందుడి చరిత్ర నాన్ టేయిల్‌లో పెట్టాల‌ని కోరారు.. ఇక‌, సన్యాసులు వేదాంతం చెప్పడమే కాదు.. సమూలమైన మార్పుకి దోహాదపడాల‌ని సూచించారు ప‌రిపూర్ణానంద‌..…
    • రేపు హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..!!
      #ఆంధ్రప్రదేశ్

      రేపు హైదరాబాద్ రానున్న ఏపీ సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే..!!

      ఏపీ సీఎం జగన్ సోమవారం నాడు హైదరాబాద్ వెళ్లనున్నారు. శంషాబాద్‌లో‌ శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ మధ్యాహ్నం 3:50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు శంషాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి శ్రీ చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్…
    • ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృతి
      #అనంతపురం

      ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృతి

      ఏపీలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కాగా ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను…
    • కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు
      #ఆంధ్రప్రదేశ్

      కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు

      ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం…
    • ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం చేసిన ఏపీ టీచర్స్ ఫెడరేషన్
      #ఆంధ్రప్రదేశ్

      ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం చేసిన ఏపీ టీచర్స్ ఫెడరేషన్

      ఏపీలో పీఆర్సీ అంశం ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ఏం చర్చించిందో అర్థం కావడం లేదని.. అశుతోష్ మిశ్రా రిపోర్టు చూపించలేదని, నూతన పీఆర్సీ జీవోలు రద్దు చేయలేదని ఏపీటీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. Read…
    • క‌ర్నూలు జిల్లాలో దారుణం:  పెళ్లిబాజాల‌కు భ‌య‌ప‌డి ప‌రుగులు తీసిన ఎద్దులు…
      #క్రైమ్

      క‌ర్నూలు జిల్లాలో దారుణం: పెళ్లిబాజాల‌కు భ‌య‌ప‌డి ప‌రుగులు తీసిన ఎద్దులు…

      పెళ్లంటే బాజాలు, భ‌జంత్రీలు, డ్యాన్సులు, హంగామా ఉంటుంది. వీటి గురించి మ‌నుషుల‌కు తెలుసు. కానీ ఆవులు,గేదెలు, ఎద్దుల‌కు తెలియ‌దు. కొన్ని ఎద్దులు డ‌ప్పు శ‌బ్దానికి బెదిరిపోయి ప‌రుగులు తీస్తుంటాయి. ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి క‌ర్నూలు జిల్లాలో జ‌రిగింది. క‌ర్నూలు జిల్లాలోని రామ‌ళ్ల‌కోట గ్రామంలో ఓ పెళ్లి తంతు జ‌రుగుతున్న‌ది. బాజాభ‌జంత్రీల‌తో పెళ్లి ఊరేగింపు ముందు వెళ్తుండ‌గా వెనుక‌నుంచి కాడెద్దులు బండితో స‌హా ప‌రుగులు తీశాయి. ఈ బండి పెళ్లి ఊరేగింపు మీద నుంచి వెళ్లింది. ఈ ప్ర‌మాదంలో…
    • ఏపీలో త‌గ్గిన కోవిడ్ కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో త‌గ్గిన కోవిడ్ కేసులు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా రోజువారి కేసులు మ‌రింత త‌గ్గాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,598 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 2,690 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ప్ర‌కాశం జిల్లాలో ఇద్ద‌రు, అనంత‌పురం, చిత్తూరు, గుంటూరు, క‌ర్నూలు, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో ఒక్కొక్క‌రు క‌న్నుమూశారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో 11,855 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. Read…
    • టీడీపీ నేతపై రోజా ఫైర్.. మూతి పగిలిపోతుందని వార్నింగ్
      #ఆంధ్రప్రదేశ్

      టీడీపీ నేతపై రోజా ఫైర్.. మూతి పగిలిపోతుందని వార్నింగ్

      టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే…
    • నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిది.. ఉద్యోగుల్లో అసంతృప్తులు సహజం..!
      #ఆంధ్రప్రదేశ్

      నిరసన టీకప్పులో తుఫాన్ లాంటిది.. ఉద్యోగుల్లో అసంతృప్తులు సహజం..!

      పీఆర్సీ సాధ‌న స‌మితి, ప్ర‌భుత్వం మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి.. కానీ, ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి నాయ‌కులు ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌కు త‌ల ఊపిరావ‌డంపై కొంద‌రు ఉద్యోగుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి.. ఉద్య‌మం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు.. క‌ల‌సివ‌చ్చేవారితో ఉద్య‌మం ఉంటుందంటున్నారు.. మ‌రోవైపు.. ఈ వ్య‌వ‌హారంపై కొంద‌రు ఉద్యోగులుమండిప‌డుతున్నారు.. ఏకంగా పీఆర్సీ సాధ‌న స‌మితి నాయకులకు పుష్పంజలి ఘటిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారంటే.. వారు…
    • ఉన్న దాంట్లో ఉద్యోగులకు ఇంకా చేయాల‌ని సీఎం చెప్పారు-స‌జ్జ‌ల‌
      #ఆంధ్రప్రదేశ్

      ఉన్న దాంట్లో ఉద్యోగులకు ఇంకా చేయాల‌ని సీఎం చెప్పారు-స‌జ్జ‌ల‌

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీ వివాదానికి తెర‌ప‌డింది.. ప్ర‌భుత్వం, ఉద్యోగ సంఘాల చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి.. ఇక‌, ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. ఉన్న దాంట్లో మేలు చేయగలిగితే ఉద్యోగులకు ఇంకా చేయాల‌ని సీఎం చెప్పార‌న్న ఆయ‌న‌.. అదనంగా భారం అయినా కూడా అధికారులు సీఎంతో మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేశామ‌న్నారు.. ఇంకా కొన్ని కోరికలు ఉన్న కూడా భవిష్యత్ లో దృష్టి పెడతామ‌ని హామీ ఇచ్చారు.. Read Also: యాదాద్రికి…
    ←1…1,7691,7701,7711,7721,773…2,037→

తాజావార్తలు

  • Gas Discounts: గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు.. మార్చి 31 వరకే అవకాశం..

  • Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే.. ఎక్కడంటే..!

  • Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో రోడ్లపై వరద నీరు..

  • EV Bike On Subsidy: రూ.లక్ష బండిపై 90 శాతం సబ్సిడీ.. రేపటి నుంచి దరఖాస్తులు…

  • AP East-West Cargo Corridor: ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ.. నూతన పోర్టుల్లో త్వరలోనే ఆపరేషన్లు ..

ట్రెండింగ్‌

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions