Home
Andhra Pradesh News
Andhra Pradesh News News
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
CM Chandrababu: అరకు వేదికగా గిరిజనులకు శుభవార్త చెప్పార ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అల్లూరి జిల్లా అరకు లోయలో చంద్రబాబు పర్యటించారు. అరకు మండలం గన్నెలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘సంజీవని’ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. సంజీవని ద్వారా ఆదివాసీ కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గిరిజనుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు ఏపీ సీఎం… ‘సంజీవని’ గేమ్ ఛేంజర్గా మారుతుంది సంజీవని… -
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
ప్రేమ పేరుతో వల విసిరి.. మతమార్పిడే లక్ష్యంగా జరిగే కుట్రనే లవ్ జిహాద్గా భావిస్తున్నారు. గతంలో ఉత్తరాదికి పరిమితమైన లవ్ జిహాద్. ఇప్పుడు దక్షిణాదికీ విస్తరించిందనే వాదన వినిపిస్తోంది. కాకినాడ సౌజన్య కేసులో లవ్ జిహాద్ కోణం బయటపడటం కలకలం రేపుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ లవ్ జిహాద్ బలపడుతోందన్న వాదనకు బలం చేకూరుతోంది. కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు అదో విషాదం. కానీ సౌజన్య సూసైడ్ లెటర్ దొరికిన తర్వాత.. విషాదం కాస్తా..… -
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
Dr Priyanka: డాక్టర్ ప్రియాంక హత్య కేసు దర్యాప్తు తీరుపై ఆమె కుటుంబ సభ్యులు మరోసారి పోలీసు అధికారులను కలిశారు. ప్రియాంక తండ్రి వెంకటేష్, సోదరుడు వరప్రసాద్.. ఆల్ ఇండియా రివర్స్ ఫెడరేషన్ నాయకులతో కలిసి రాజమండ్రిలోని ప్రకాష్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా కొనసాగించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ కుమార్తెను కారుతో పలుమార్లు ఢీకొట్టి హత్య చేసిన ఘటన… -
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూప్ చేపడుతున్న ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అదనంగా 1.3 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సుజ్లాన్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందని నారా లోకేష్ వెల్లడించారు. ఉరుకొండ వద్ద ఉన్న బ్లేడ్ల తయారీ యూనిట్… -
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్-ఉన్-నబి పండుగ సాధారణ సెలవు తేదీని సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్ క్యాలెండర్, మునుపటి ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 25న (మంగళవారం) ఇవ్వాల్సిన పబ్లిక్ హాలిడేను, తాజాగా ఆగస్టు 26వ తేదీకి (బుధవారం) మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. శ్యామల రావు అధికారిక జీవో విడుదల చేశారు. నూతన చంద్ర దర్శనాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా ఈ ఏడాది మిలాద్-ఉన్-నబి పండుగ ఆగస్టు 26న వస్తుందని ఏపీ… -
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
నంద్యాల పట్టణంలో ర్యాపిడో డ్రైవర్ మనోజ్ కుమార్ కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీ చౌక్లోని ఒక మెడికల్ షాప్లో పనిచేస్తూ, తన భార్య, తల్లి, కుమారుడితో కూడిన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయన పార్ట్ టైమ్గా ర్యాపిడో డ్రైవర్గా సేవలందిస్తున్నారు. నిన్న రాత్రి గాంధీ చౌక్ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన బైక్పై ఎక్కారు. రాత్రి సుమారు ఆరు గంటల సమయంలో వారిని పట్టణ శివారులోని నంద్యాల పబ్లిక్ స్కూల్ వద్దకు మనోజ్ కుమార్… -
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
ఆంధ్రప్రదేశ్లో తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విధులు బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లు, రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు నిర్ణయించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సమ్మె నివారణపై ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చించి తదుపరి నిర్ణయం వెలువరిస్తామని జూడాలకు స్పష్టం చేసింది. అయితే వారు సమ్మె విరమించేందుకు సిద్ధపడకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఎలాంటి వైద్య సేవలకు… -
Krishna River: కృష్ణానదిలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..
విజయవాడ కృష్ణానదిలో సరదాగా ఈతకు వెళ్లిన యువకుల జీవితాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు ఈత కొట్టేందుకు గుంటూరు వైపు ఉన్న సీతానగరం పుష్కర ఘాట్ వద్దకు వెళ్లారు. నదిలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బాలురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నదిలో మునిగి మృతి చెందారు. మృతులను వేసాం గౌతం, గడ్డం జాషువా, తేజగా పోలీసులు… -
20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
20 Lakh Jobs in AP: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, సామాజిక న్యాయం, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సాయం అందేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలతో పాటు చెప్పని అనేక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన… -
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
Tirupati Crime: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని.. పనపాకం హరిజనవాడకు చెందిన ఎస్.చందును ఎనిమిదో తరగతి నుంచి ప్రేమించినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు షాలినిని బెంగళూరుకు పంపించినా.. చందు అక్కడికీ వెళ్లి ఆమెను కలుస్తూ వచ్చాడని సమాచారం. గతంలో షాలిని మైనర్గా ఉన్న సమయంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. చందు…
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!