Home
Andhra Pradesh Crime
Andhra Pradesh Crime News
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
Tirupati Drugs Case : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇటీవల వెలుగుచూసిన ఒక అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా కేసులో రేణిగుంట పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఒకరు ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగి కావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు తిరుపతిలోని ప్రముఖ గోవిందరాజస్వామి ఆలయ అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రాహుల్ యాదవ్గా… -
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో రహస్యంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల (Fetal Gender Determination) రాకెట్ గుట్టురట్టయింది. బంగారుపాళ్యం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను తమిళనాడు వైద్యాధికారులు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్తో బట్టబయలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అందులోనే ఏకంగా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బంగారుపాళ్యం… -
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
Nellore: చెట్ల మధ్యలో కుళ్లినస్థితిలో గుర్తు తెలియని మృతదేహం.. మూడు రోజుల క్రితం చంపేసి పడేశారు.. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. మృతుని బంధువుల ఫిర్యాదుతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.. దీంతో హత్యకు గల కారణాలు.. చంపిన వారి వివరాలు.. ఎందుకు చంపారనే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలో వారం క్రితం జరిగిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని వింజెటమ్మ కొండ సమీపంలో స్థానికులు… -
Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
Proddatur : ప్రొద్దుటూరులో ఇటీవల కలకలం రేపిన పద్మజ అనే మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మొదట సహజ మరణంగా భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో భర్తే స్వయంగా చేసిన కిరాతక హత్యగా తేలింది. నిందితుడైన కిరణ్ తన భార్యను అత్యంత క్రూరంగా ప్లాన్ చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కిరణ్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ దారుణానికి ప్రధాన కారణమైంది. తన ప్రియురాలితో కలిసి ఉండటానికి… -
Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ
తిరుపతి జిల్లాలోని తవణంపల్లి మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోల కారణంగానే ఈ కిరాతక హత్య జరిగినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్తో పాటు, అతనికి సహకరించిన ఒక మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ రాళ్లు కరిగించాలా? ఈ డైట్ తప్పనిసరి! పోలీసుల కథనం ప్రకారం.. మోదలపల్లి గ్రామానికి చెందిన యువరాజ్ అదే… -
Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!
ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఒక్కసారిగా చావు కేకలు వినిపించాయి. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ పనుల కోసం డీజిల్ పట్టుకుని వెళ్తున్న ఆ ఇద్దరిని వివాహేతర సంబంధం చంపేసిందా…? పోలీసుల విచారణలో ఏం తేలింది..? నిందితులు ఎవరు..? నెల్లూరు జిల్లాలో జరిగిన జంట మర్డర్స్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా గండవరం పొలాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. పదునైన రాడ్లతో వారిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. దీంతో… -
Shocking Incident : సాయం చేద్దామని వెళ్తే సర్వం దోచేశారు.. అమలాపురంలో దొంగల మాయాజాలం.!
మానవత్వం ముసుగులో వచ్చి మాయమాటలతో మోసగించే ముఠాలు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సాయం చేయడానికి వెళ్లిన ఒక వృద్ధుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఇద్దరు యువకులు ఆయన పెన్షన్ సొమ్మును తస్కరించిన ఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన చవటపల్లి సత్యనారాయణ (80) అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, తన నెలవారీ పెన్షన్ సొమ్ము రూ. 20,000లను బ్యాంకు నుండి విత్ డ్రా చేసుకున్నారు. ఆయన డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయం నుండే… -
Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపిన భార్య
Wife Kills Husband: టీవీ సౌండ్ తగ్గించే విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదంతో భర్తను కట్టుకున్న భార్య కత్తితో పొడిచి చంపిన ఘటన గురువారం నాడు రాత్రి మంగళగిరిలో వెలుగులోకి వచ్చింది. -
Nandyal: ముగ్గురు చిన్నారులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!
Nandyal: నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నే గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థానికుల సమాచారం ప్రకారం వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేసిన అనంతరం సురేంద్ర… -
Tuni Rape Case: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు..!
Tuni Rape Case: తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తుని కొండ వారి పేటకు చెందిన నారాయణరావు ఇంటి ముందు మైనర్ బాలిక ఇల్లు ఉంది. మైనర్ బాలికకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. గతంలో సైతం మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకుని వెళ్లాడు. పాపకు బ్లెడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజక్షన్ చేయించాలని ఇప్పటివరకు మూడుసార్లు…
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!