కుందేలు- తాబేలు కథ తెలియనివారు ఉండరు. అడుగు తీసి అడుగు వేయడానికే కష్టమైన తాబేలు తనను గెలవలేదని, కుందేలు పరుగు పందెంలో ఆదమరచి నిదురపోయింది. ప్రయత్నం చేస్తే పోయేదేంటి అన్న సంకల్సంతో తాబేలు బయలు దేరింది. చివరకు విజేతగా నిలచింది. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వస్తోందంటే, ‘ఓవర్ ద టాప్ ప్లాట్ ఫామ్స్’లో జెయింట్స్ కే చుక్కలు చూపిస్తూ ఓ చిన్న కంపెనీ విజేతగా నిలచింది. ఆ ముచ్చట చెప్పుకోవడానికే ఈ కథ మళ్ళీ…
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సీజన్ దిగ్విజయంగా ముగిసింది. దీంతో తదుపరి సీజన్పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో కొత్తగా ఈ ఏడాది రెండు జట్లు చేరడంతో పోటీతత్వం పెరిగి టోర్నీ మరింత రసవత్తరంగా సాగుతోంది. 2022 వరకు ఈ టోర్నీ బ్రాడ్కాస్టింగ్ హక్కులను స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. అప్పట్లో సోనీ పిక్చర్స్ను బీట్ చేసిన స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల రూపాయలకు బ్రాడ్కాస్టింగ్ హక్కులు దక్కించుకుంది. ఈ డీల్తో…
ఈ కామర్స్ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల మిగతా రంగాలు ప్రభావితం అయినా టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారీగా నమోదయ్యాయి. అమెజాన్ పలు స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తోంది. OnePlus Nord CE 2 5G ఒరిజినల్ ధర రూ.35,900 కాగా, డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు కేవలం రూ.24,999కే అందిస్తోంది. అంటే 25శాతం తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ అసలు…
ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఏ చిన్న వస్తువు అయినా ఆన్లైన్లోనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటీఎం వంటి ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ షాపింగ్ విషయంలో రాజ్యమేలుతున్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఓ నీటి బక్కెట్ ధర చూసి వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. దీంతో సదరు బక్కెట్ ధర గురించి అమెజాన్ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. బాత్రూమ్లో వాడుకునే సాధారణ నీటి బకెట్…
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత క్లౌడ్ కంప్యూటర్ శిక్షణను అందించేందుకు ముందుకు వచ్చింది. టెక్ మహీంద్రా కంపెనీకి చెందిన సీఎస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వబోతున్నది. ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రామ్ను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. క్లౌడ్ కంప్యూటరింగ్ 21వ శతాబ్దపు అద్భుత సాంకేతికత ఆవిష్కరణ అని టెక్…
అమెజాన్ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ సేవల ధరలను 50 శాతానికి తగ్గించింది. గతేడాది ప్రైమ్ సేవల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది తగ్గించిన ఈ తగ్గింపు అందరికీ కాదని అమెజాన్ పేర్కొన్నది. యూవతను ఆకట్టుకునేందుకు రెఫరల్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చింది. రిఫర్ చేసిన యూజర్ ప్రైమ్లో చేరితే, సభ్యత్వంపై 50 శాతం తగ్గింపు వస్తుంది. Read: Pakistan: పాకిస్తాన్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? యూత్…
ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ సంచలన రికార్డు నెలకొల్పింది.. తాజాగా, అమెజాన్ విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ప్రకారం.. ఆ సంస్థ షేర్లు 13.5 శాతం పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారు 190 బిలియన్ డాలర్లకు అంటే.. రూ.14.18 లక్షల కోట్లుకు పెరిగింది.. Read Also: అనుమానాస్పదంగా తిరిగిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు.. గత నెల 28వ తేదీన ఐఫోన్ తయారీ సంస్థ…