Allu Arjun : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు(పుష్ప-2) అవార్డు దక్కింది. దీనిపై తాజాగా అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనకు ఈ అవార్డును ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. పుష్ప-2 సినిమాకు గాను తొలిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవాన్ని నాకు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉత్తమ నటుడిగా అవార్డు…
Gaddar Awards 2024: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయి. హాలీవుడ్లో ఆస్కార్ అవార్డులు, మన దేశంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్, సైమా వంటి వివిధ అవార్డులు సినీ రంగానికి చెందిన వారికి గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నంది అవార్డులు’ ప్రకటించేది. అయితే ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం అవి నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు…
Gaddar Awards:తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను నటీనటులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను ప్రకటించారు. “అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన నటన, స్టైల్, మరియు డ్యాన్స్తో టాలీవుడ్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సాధించిన ఈ స్టైలిష్ స్టార్, ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో,…
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం బన్నీ-అట్లీ చాలానే రీసెర్చ్ చేస్తున్నారంట. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంటున్నారంట. ఇప్పటికే యూఎస్ కు వెళ్లిన అట్లీ.. అక్కడ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన కొందరు యాక్షన్ సీన్స్ మేకర్స్ ను కలిసినట్టు తెలుస్తోంది. తమ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లనే తీసుకుంటున్నాడంట. అయితే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్-ఇండియా చిత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఇందుకోసం దర్శకుడు అట్లీ నిన్న హైదరాబాద్కు చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. Also Read: Peddi…
ఐకాన్స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఓ బ్లాక్బస్టర్ మూవీ రూపొందుతోందన్న విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం ఇండియన్ సినీ లవర్స్తో పాటు గ్లోబల్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అట్లీకి ఇది ఫస్ట్ తెలుగు మూవీ కాగా, సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కనుంది. లాస్ ఏంజెల్స్లోని ఓ స్టూడియోలో…
తెలుగు సినిమా పరిశ్రమలో ఐకానిక్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ఆర్య’ సిరీస్కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ‘ఆర్య-3’ టైటిల్ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘ఆర్య’ (2004) సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, అల్లు అర్జున్ను యూత్ ఐకాన్గా మార్చడమే కాకుండా, తెలుగు సినిమాలో…
Allu Arjun – Atlee : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హిట్మేకర్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘AA22’ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో పాన్ ఇండియా సూపర్స్టార్గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ నటనా సత్తాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. తాజాగా, అల్లు అర్జున్ ఈ…
టాలీవుడ్లో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన తర్వాత, త్రివిక్రమ్ అల్లు అర్జున్తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ, అల్లు అర్జున్కు చెప్పిన కథ పూర్తిస్థాయిలో ఒప్పించలేకపోవడంతో, ఆయన అట్లీ సినిమా చేసేందుకు వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు వెంకటేష్తో త్రివిక్రమ్ ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జూలై నుంచి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రామ్ చరణ్ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Also Read:Tollywood: 300…