Mallikarjun Kharge : దేశంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశలు ముగియగా, మిగిలిన 3 దశలు మిగిలి ఉన్నాయి. ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 28న బండా జైలులో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మరణించడంపై ఆయన వ్యాఖ్యానించారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ దారుల దగ్గర నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు.
Akhilesh Yadav : రెండో దశ లోక్సభ ఎన్నికలలో పశ్చిమ యూపీలోని ఎనిమిది స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ గణాంకాలు వచ్చాయి. ఈ సమాచారం ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుండి జారీ చేయబడింది.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు ఎక్కడనుంచి పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ సాగింది.
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. మరోసారికి పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుంచే పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత రామ్గోపాల్ యాదవ్ తెలిపారు.
PM Modi : అమ్రోహా లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్కు మద్దతుగా గజ్రౌలాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ-కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Rahul Gandhi : రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలం కేవలం 150సీట్లకు తగ్గుతుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బుధవారం ఘజియాబాద్లో మీడియా సమావేశంలో అన్నారు.