5G offers: ఎయిర్టెల్, జియోలపై వొడాఫోన్ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G 0ffers: దేశీయ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఉచిత 5జీ సేవలను అందించడంపై మరో టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్టెల్, జియోలపై ఫిర్యాదు చేస్తూ వోడాఫోన్ ఐడియా టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి లేఖ రాసింది. దీంతో ఎయిర్టెల్, జియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఇరు సంస్థలు తమ వాదనలు వినిపించాయి. తాము అందించే 5G సేవలు ఉచితం కాదని Jio మరియు Airtel పేర్కొన్నాయి. కొన్ని ఎంపిక చేసిన 4G ప్లాన్లను సబ్స్క్రయిబ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే వాటిని అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 5జీ సేవలను ప్రవేశపెట్టిన సందర్భంగా ‘ఎయిర్టెల్ 5జీ ప్లస్’ నెట్వర్క్ ద్వారా వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ₹ 239 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే 5G ఫోన్ని ఉపయోగించే పోస్ట్పెయిడ్ మరియు ప్రీపెయిడ్ వినియోగదారులు 5G సేవలను పొందవచ్చని Airtel ప్రకటించింది. అయితే వినియోగదారులు ఆశించిన స్థాయిలో 5జీ సేవలను వినియోగించుకోవడం లేదని రెండు సంస్థలు తెలిపాయని ట్రాయ్ వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా ఫిర్యాదుపై మేము జియో మరియు ఎయిర్టెల్లకు నోటీసులు జారీ చేసాము. రెండు సంస్థలు తమ వాదనలు వినిపించాయి. ట్రాయ్లోని న్యాయ, ఆర్థిక, సాంకేతిక విభాగాల ప్రతినిధులు వీటిపై చర్చిస్తున్నారు. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రాయ్ పేర్కొంది.
Read also: Fake notes: నకిలీ నోట్లొస్తున్నాయి.. జాగ్రత్త
Also Read
- KCC Loan: రైతులకు గుడ్న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
టెలికాం ఆపరేటర్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా జియో యొక్క తక్కువ-ధర టెలికాం సేవలపై TRAIకి ఫిర్యాదు చేశాయి. జియో టీవీలో ఐపీఎల్ ప్రసారాలపై ఎయిర్టెల్ కొద్ది రోజుల క్రితం ట్రాయ్కి ఫిర్యాదు చేసింది. దీనిపై జియో ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగానే ఎయిర్టెల్ ఈ ఫిర్యాదు చేసిందని TRAIకి రాసిన లేఖలో జియో పేర్కొంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు మరియు పట్టణాల్లో Airtel మరియు Jio 5G సేవలను అందజేస్తుండగా, Vodafone Idea కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ సేవలను అందిస్తోంది.
DGP Anjani Kumar: సైబర్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు.. దేశంలోనే తెలంగాణ ఫస్ట్
తాజావార్తలు
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!