వాల్మీకీ రాసిన రామాయణ గాధని చదవని, వినని, తెలియని వాళ్లు ఉండరు. సీతా దేవి శ్రీరాముల వారి కథని తరతరాలుగా వింటూనే ఉన్నాం. మహోన్నత ఈ గాధపై ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీరాముని పాత్రలో అద్భుతాలే చేసాడు. ఈ జనరేషన్ లో బాలకృష్ణ ‘రామావతారం’ ఎత్తాడు. యంగ్ హీరోల్లో ఇప్పుడు ఆ అదృష్టం ప్రభాస్ కి దక్కింది. దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని పెట్టి…
Kriti Sanon: మొన్నటివరకు ఆదిపురుష్ సినిమా పరంగానే వివాదాలపాలైంది. ఇప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ చేసిన పనివల్ల అది వ్యక్తిగతంగా కూడా వివాదంగా మారింది. గతరాత్రి ఆదిపురుష్ ఈవెంట్ ను ముగించుకొని ఉదయాన్నే డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న విషయం తెల్సిందే.
Adipurush:ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Fact Check: ప్రభాస్, కృతి సనన్ జంటగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే.
Adipurush: దైవ సన్నిధిలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే.. దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు.. ఆ దేవుని నామస్మరణలోనే లీనమై ఉంటారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆదిపురుష్ హవా ఓ రేంజ్లో ఉంది. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో ప్రభాస్ పేరు ఇండియా అంతా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తోంది. ఈవెంట్కి భారీగా తరలి వచ్చారు ప్రభాస్ అభిమానుల సందడితో పాటు, జైశ్రీరామ్ నామస్మరణతో పరవశంలో తేలిపోయింది తిరుపతి. ఈ ఈవెంట్ డ్రోన్ షాట్స్ ఒకసారి చూస్తే.. సినిమా ఈవెంట్లా కాకుండా ఒక దేవుడి జాతర జరుగుతున్నట్టుగా అనిపించక మానదు. దాదాపు లక్షకు…
లక్షమందికి పైగా అభిమానుల మధ్యలో, ఈమధ్యలో ఏ సినిమా ఈవెంట్ జరగనంత గ్రాండ్ గా… ఇది తిరుపతినా లేక శ్రీరాముడి అయోధ్యనా అని అనుమానం వచ్చే స్థాయిలో జరిగింది ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్. ప్రభాస్ కోసం, రాముడి కోసం కాషాయ దళం దండు కట్టి ఆదిపురుష్ ఈవెంట్ ని బిగ్గెస్ట్ ఈవెంట్ గా మార్చాయి. ఈ ఈవెంట్ దెబ్బకి ఇండియా మొత్తం ఆదిపురుష్ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. హ్యూజ్ బజ్ జనరేట్ చేసిన ఆదిపురుష్ ప్రీరిలీజ్…
తిరుపతిలో గ్రాండ్గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు.
కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్జెట్ మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్…
Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. తిరుపతిలోని తారకరామ స్టేడియం అత్యంత భారీగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జూన్ 16 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.