మెగాస్టార్ మెగా ఫోన్ పడితే ఎలా ఉంటుంది? అసలు ఆయనకు డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉందా ? అంటే సమాధానం ‘యస్’ అనే సమాధానం విన్పిస్తోంది మన ‘ఆచార్య’ నుంచి ! ఈరోజు కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్ డ�
మెగాస్టార్ చిరంజీవి… ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ అతికొద్ది మంది టాప్ సెలబ్రిటీలలో ఆయన ఒకరు. ఇక టాలీవుడ్ లో ఆయనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఒక సాధారణ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి, ఇప్పుడు దేశంలోనే చెప్పుకో�
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చాడు. మెగా తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి నటించిన ఈ మూవీ భారీ అంచనాలతో ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కన్పించనుంది. మరి ఇంత ఆతృతగా ఎదురు చూ�
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “ఆచార్య” ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. అయితే మెగాస్టార్ మొదటిసారిగా హీరోయిన్ లేకుండా సోలోగా అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ను హీరోయిన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సినిమాలో నుం�
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. ఈ మూవీ రేపే థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టిన మేకర్స్ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం భారీ �
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే చెప్పడం కష్టమే ! ఎవరి అభిమానులకు వాళ్ళ హీరోల డ్యాన్స్ సూపర్ అన్పించడం సాధారణమే. ఇక అందులో మెగాస్టార్ గ్రేస్, డ్యాన్స్ కు పడి చచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ లో తండ్రిని మించిన తనయుడు అన్పిస్తున్న విషయం తెలిసిందే. మరి మెగాస�
ప్రతి డైరెక్టర్ కూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మనసులో మాట బయట పెట్టారు దర్శకుడు కొరటాల శివ. శుక్రవారం విడుదల కాబోతున్న ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ‘ఎప్పటికైనా స్వామి వివేకానందపై చిత్రం తీయాలన్నది తన కోరిక’ �
చిరంజీవి, రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్ 29, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర దర్శకుడు శివ కొరటాల తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన జూనియర్ ఎన్టీఆర్తో తన నెక్స్ట్ మూవీ గురించి ఓపెన్ అవుతూ బిగ్ అప్డేట్ ఇచ్చారు
“ఆచార్య” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో మెగా తండ్రికొడుకులతో పాటు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ‘ఆచార్య’ టీం డైరెక్టర్ హరీష్ శంకర్ తో జరిపిన చిట్ చాట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి హైలెట్ సీన్ గురించి, ‘ఆచార్య̵
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ “ఆచార్య” ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కీలకపాత్రలో కన్పించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శం