గుజరాత్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సపుతారాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు సపుతర ఘాట్ సమీపంలోని లోతైన లోయలో చిక్కుకుంది.
Road Accident : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని జుబ్బల్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్లోని గిల్తాడి రోడ్డుపై హెచ్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
హర్యానాలోని ఝజ్జర్లో రెండు ట్రక్కులు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో వేగంగా మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతి అయ్యాయి. వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.
Auto Accident: నడిరోడ్డుపై టర్నింగ్ తీసుకోబోతున్న ఆటో ను ఓ బైక్ ఒక్కసారిగా ఢీ కొట్టింది. దీంతో ఆ ఆటో డ్రైవర్, బైక్పై ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అయితే ఆటో పక్కనే రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మహారాష్ట్ర (Maharastra) లోని కొల్హాపూర్ లో చోటుచేసుకుంది. షాహుపురి లోని పాట్కీ హాస్పిటల్ దగ్గర ఆటో యూటర్న్…
Accident : ఘజియాబాద్లోని మురాద్నగర్ ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేపై రేవారి రేవాడ గ్రామ సమీపంలో రాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మంచిర్యాలలో నిర్మాణంలో ఉన్న భవనం కాంపౌండ్ వాల్ కూలి శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు దినసరి కూలీలు గురువారం మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బాపురం శంకర్, రుద్రపు హన్మంతు, పోశన్న అనే 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సంబంధించిన భవనం కోసం బేస్మెంట్ నిర్మించేందుకు మట్టి తవ్వకంలో నిమగ్నమయ్యారు. ముగ్గురు గోడ కింద…
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తాగిన మైకంలో మితిమీరిన వేగంతో కార్ నడుపుతూ ఒకరి మరణానికి కారణమయ్యారు యువకులు. కూకట్ పల్లిలోని ఒక హాస్టల్ లో నాగర్ కర్నూల్ నలుగురు బ్యాచిలర్ యువకులు ఉంటున్నారు. ఒక యువకుడి పుట్టినరోజు సందర్భంగా… ఫుల్ గా మధ్యం సేవించి కాల్ సెంటర్ కు చెందిన Xylo కార్ లో చార్మినార్ కు వెళ్లి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో…
అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. కారు మహిళా పారిశుధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈరోజు ఉదయం.. గురుగ్రామ్లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు.