Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Accident

Accident News

    • అర‌గంట‌లో టన్ను చేప‌ల‌ను మాయం చేశారు…ఎలా అంటే…
      #Top Story

      అర‌గంట‌లో టన్ను చేప‌ల‌ను మాయం చేశారు…ఎలా అంటే…

      యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని అంకిరెడ్డిగూడెం స్టేజీ స‌మీపంలో క‌ర్ణాట‌కలోని బీద‌ర్ కు వెళ్తున్న ఓ చేప‌ల లోడ్ వాహ‌నం టైర్ పంక్చ‌ర్ అయింది. టైర్ పంక్చ‌ర్ కావ‌డంతో ఆ వాహ‌నం బోల్తా కొట్టింది. దీంతో వాహ‌నంలో ఉన్న చేప‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.  రోడ్డుపై చేప‌లు ప‌డిపోడంతో వాటిని ప‌ట్టుకోవ‌డానికి జ‌నాలు ఎగ‌బ‌డ్డారు.  అంకిరెడ్డిగూడెం స్థానికులు, అటుగా వెళ్లే ప్ర‌యాణికులు చేప‌ల‌ను ప‌ట్టుకోవ‌డాకిని ఎగ‌బ‌డ‌టంతో ఒక్క‌సారిగా ట్రాఫిక్ జామ్ అయింది.  అర‌గంట వ్య‌వ‌ధిలోనే రోడ్డుపై ప‌డ్డ ట‌న్ను…
    • శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై కారు భీభత్సం…
      #తెలంగాణ

      శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై కారు భీభత్సం…

      శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డుపై కారు భీభత్సం ఇద్దరు యువకులకు గాయాలు హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డు సర్విస్ రోడ్డు చెన్నమ్మ హోటర్ వద్ద బ్రీజా కారు భీభత్సం సృష్టించి కాల్వట్టులోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. కారులో ఉన్న ఇద్దరు…
    • ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం…
      #Top Story

      ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం…

      దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అగ్నిప్ర‌మాదం జరిగింది.  బుధ‌వారం రాత్రి ఎయిమ్స్‌లోని తొమ్మిద‌వ‌ అంత‌స్తులో హ‌ఠాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.  వెంట‌నే అధికారులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.  22 ఫైర్ టెండ‌ర్స్ తో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. తొమ్మిద‌వ అంత‌స్తులో డ‌యాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లు,  ప‌రీక్షా విభాగాలు ఉన్నాయ‌ని, కొవిడ్ 19 న‌మూనాల‌ను సేక‌రించిన ప్రాంతంలో మంట‌లు చెల‌రేగిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు.  అయితే, ఈ అగ్నిప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.  
    • చైనాలో ఘోర‌ప్ర‌మాదంః  11 మంది మృతి…
      #Top Story

      చైనాలో ఘోర‌ప్ర‌మాదంః  11 మంది మృతి…

      చైనా పేరు చెబితేనే ప్ర‌పంచం భ‌య‌ప‌డిపోతున్న‌ది.  చైనాలో కొత్త‌కొత్త వైర‌స్‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  రీసెంట్‌గా మ‌రో నాలుగు కొత్త క‌రోనా వైర‌స్‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.  ప్ర‌పంచం క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతుంతే, చైనా మాత్రం అభివృద్ది దిశ‌గా పరుగులు తీస్తున్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, ఈ రోజు చైనాలో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది.  చైనాలోని హుబే ప్రావిన్స్ వ‌ద్ద గ్యాస్‌పైప్ లైన్ పేలింది.  ఈ పేలుళ్ల‌లో 11 మంది మృత్యవాత ప‌డ్డారు.  మ‌రో 37 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  ఈ ప్ర‌మాదంపై అధికారులు ద‌ర్యాప్తు…
    • నైజీరియాలో ఘోర ప్ర‌మాదంః 18 మంది మృతి…
      #Top Story

      నైజీరియాలో ఘోర ప్ర‌మాదంః 18 మంది మృతి…

      నైజీరియాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.  రెండు బ‌స్సులు ఢీకొన‌డంతో 18 మంది మృతి చేందారు.  ప‌లువురికి తీవ్ర‌మైన గాయాల‌య్యాయి.  నైజీరియాలోని జిగువా ప్రాంతంలో ఎదురెదురుగా వ‌స్తున్న రెండు బస్సులు డీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  రోడ్లు అద్వాన్నంగా ఉండ‌టం, బ‌స్సుల్లో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌టంతో త‌ర‌చుగా ప్ర‌మాదాలు జరుగుతున్నాయి.  ప్ర‌మాదానికి రాష్ డ్రైవింగ్ కార‌ణం అయి ఉండోచ్చ‌ని అధికారులు చెబుతున్నారు.  ఈ ప్ర‌మాదంలో ఓ బ‌స్సు డ్రైవ‌ర్ కాలు విరిగిపోయింది.  ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు అ…
    • పాక్‌లో ఘోర రైలు ప్ర‌మాదం…30 మంది మృతి…
      #Top Story

      పాక్‌లో ఘోర రైలు ప్ర‌మాదం…30 మంది మృతి…

      పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్ర‌మాదం జరిగింది.  ద‌క్షిణ పాకిస్తాన్‌లోని రెతి-ద‌హ‌ర్కి స్టేష‌న్ల మ‌ద్య రెండు రైళ్లు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో 30 మంది మృతి చెందారు.  అనేక‌మందికి గాయాలయ్యాయి.  లాహోర్ వైపు వెళ్తున్న స‌య్య‌ద్ ఎక్స్‌ప్రెస్‌, క‌రాచీ నుంచి స‌ర్గోదా వైపు వెళ్తున్న మిల్ల‌త్ ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  మిల్ల‌త్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్ప‌డం, స‌య్య‌ద్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన‌డంతో ఈ పెను ప్ర‌మాదం జ‌రిగింది.  8 భోగీలు ప‌ట్టాలు త‌ప్పాయ‌ని,…
    • కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం…
      #తెలంగాణ

      కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం…

      కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం తాగి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి ముందు ఒక్క కుక్క రోడ్డు దాటింది. జీబ్రా క్రాసింగ్ మీదుగానే ఆ కుక్క రోడ్డు దాటి వెళ్లిపోయింది. కానీ ఆ యువకుడు మాత్రం రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. మద్యం తాగి…
    • బంగ్లాదేశ్ లో పడవ మునక…25 మంది మృతి 
      #అంతర్జాతీయం

      బంగ్లాదేశ్ లో పడవ మునక…25 మంది మృతి 

      బంగ్లాదేశ్ లో ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది.  బంగ్లాదేశ్ లోని పద్మ నదిలో నిత్యం వందలాది మంది పడవలపై ప్రయాణం చేస్తుంటారు.   ఇసుక రవాణా అధికంగా ఈ నది గుండా జరుగుతుంది.  అయితే,  పద్మ నదిలో 30 మంది ప్రయాణికులతో  ప్రయాణం చేస్తున్న నౌకను ఇసుక నౌక ఢీకొన్నది.  ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు.  ఐదుగురిని ప్రయాణికులను పోలీసులు రక్షించారు.  అయితే, ఇంకా కొంతమంది నదిలో కొట్టుకు పోయారని, వారికోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.  పద్మ…
    • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
      #తెలంగాణ

      సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

      సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని కోదాడ 65వ జాతీయ రహదారి పై మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద ఓ ట్రావెల్ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. హైద్రాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా మధ్యలో కోదాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకొని…
    ←1…252627

తాజావార్తలు

  • Suryakumar Yadav: “గంభీర్ కాదు.. నన్ను కెప్టెన్ చేసింది ఈ నలుగురే”.. కెప్టెన్సీ వెనుక అసలు కథ చెప్పిన సూర్య

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • US-Iran War: హార్ముజ్ వద్ద అమెరికా బిగ్ ఆపరేషన్.. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఎయిర్ స్ట్రైక్స్

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Ashwin: “భారత క్రికెట్‌లో కొత్త వ్యాధి.. ప్రతి ఆటగాడు ఒక పారిశ్రామికవేత్తే”.. ప్లేయర్స్ తీరుపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions