పశ్చిమ బెంగాల్లో ఓ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 35 మంది బంధువులు ట్రక్కులో బయలుదేరారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ట్రక్కు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. Read: ఒమిక్రాన్పై ప్రపంచదేశాలు అప్రమత్తం… మొదలైన ఆంక్షలు… ఇక మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.…
చలి చంపేస్తోంది. ఉదయం 8 గంటలైనా రోడ్డుమీదికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరుగుతున్న చలితో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 11 .3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్ లో 11.4 డిగ్రీలు, గిన్నేదారిలో 11 .5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 11.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబి లో 12 .7 డిగ్రీలు…
విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సీఐ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలోని త్రీటౌన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. అయితే ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు…
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడు మృతి చెందాడు. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లాడు. చెన్నై లో ఉన్న అత్తగారి ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం బెంగళూరు సమీపంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు…
యాక్సిడెంట్ అనే పేరు వింటేనే గజగజవణికిపోతాం. వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని నడుపుతుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుతూనే ఉంటాయి. అయితే, కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతంటాయి. ప్రమాదంతో సంబంధంలేని వ్యక్తులు వాహనాలు కూడా ప్రమాదాలకు గురిఅవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి. Read: తాజా సర్వే: ఆ రాష్ట్రంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలు అధికం… ఇలాంటి యాక్సిడెంట్ను బహుశా ఎప్పుడూ చూసి ఉండరని అనుకోవచ్చు. ట్రాఫిక్…
బల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి 52 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సుమొత్తం వ్యాపించడంతో ప్రయాణం చేస్తున్న 52 మందిలో 45 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. Read: 1000కి పైగా నీలి చిత్రాలు.. ఆ బూతు బంగ్లా ప్రత్యేకత ఏడుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇలాంటి ప్రమాదం…
గజనీ సినిమాలో హీరో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి గతం మర్చిపోతుంటాడు. తనను తాను గుర్తు చేసుకోవడానికి ఫోటోలు, ఫోన్ నంబర్లు దగ్గరపెట్టుకొని తిరుగుతుంటాడు. ఇది సినిమా. ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగితే… బాబోయ్ అనేస్తాం. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అతను ప్రతి 6 గంటలకు ఒకసారి తన గతాన్ని మర్చిపోతున్నాడు. రోజులో ఇలా నాలుగుసార్లు జరుగుతుంది. మర్చిపోయిన విషయం గుర్తు తెచ్చుకోవడానికి డైరీ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఆ రియల్ గజనీపేరు డేనియల్ షుమిట్.…
తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం పాలకాలువ వద్ద ఎదరురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్నాయి. దీంతో రెండు బైక్లపై ఉన్న నలుగురు కింద పడగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుప్రతికి తరలించారు. ఆ వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు జాగారంపల్లికి…
రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లివస్తున్న ఓ వ్యాన్ బోల్తా కొట్టింది. చందుర్తి మండలం ఎనగంటి గ్రామ శివారులో పెండ్లి వ్యాన్ బోల్తా ఘటన చోటు చేసుకుంది. హన్మాజీపేటలో పెళ్లికి వెళ్లి అనంతరం తిరుగు ప్రయాణం లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరినప్పుడు వ్యాన్ లో 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ…
మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో మరో ప్రమాదం జరిగింది.. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు..…