Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Accident

Accident News

    • బ‌ల్గేరియాలో దారుణం… బ‌స్సు ద‌గ్దం…45 మంది స‌జీవ‌ద‌హ‌నం..
      #Top Story

      బ‌ల్గేరియాలో దారుణం… బ‌స్సు ద‌గ్దం…45 మంది స‌జీవ‌ద‌హ‌నం..

      బ‌ల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది.  బ‌ల్గేరియా రాజ‌ధాని సోఫియా నుంచి 52 మంది ప‌ర్యాట‌కుల‌తో  బ‌య‌లుదేరిన బ‌స్స‌లో అకస్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.  క్ష‌ణాల్లోనే మంట‌లు బ‌స్సుమొత్తం వ్యాపించ‌డంతో ప్ర‌యాణం చేస్తున్న 52 మందిలో 45 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు.  అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం సంభ‌వించ‌డంతో మృతుల సంఖ్య పెరిగిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.   Read: 1000కి పైగా నీలి చిత్రాలు.. ఆ బూతు బంగ్లా ప్రత్యేకత ఏడుగురు ప్ర‌యాణికుల‌కు స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.  ఇలాంటి ప్ర‌మాదం…
    • రియ‌ల్ గ‌జ‌నీ… ప్ర‌తి ఆరు గంట‌ల‌కోసారి…
      #Top Story

      రియ‌ల్ గ‌జ‌నీ… ప్ర‌తి ఆరు గంట‌ల‌కోసారి…

      గ‌జ‌నీ సినిమాలో హీరో ప్రతి 15 నిమిషాల‌కు ఒక‌సారి గ‌తం మ‌ర్చిపోతుంటాడు.  త‌న‌ను తాను గుర్తు చేసుకోవ‌డానికి ఫోటోలు, ఫోన్ నంబ‌ర్లు ద‌గ్గ‌ర‌పెట్టుకొని తిరుగుతుంటాడు.  ఇది సినిమా.  ఇలాంటి సంఘ‌ట‌న‌లు నిజంగా జరిగితే… బాబోయ్ అనేస్తాం.  నిజంగా ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. అత‌ను ప్ర‌తి 6 గంట‌ల‌కు ఒక‌సారి త‌న గ‌తాన్ని మ‌ర్చిపోతున్నాడు.  రోజులో ఇలా నాలుగుసార్లు జ‌రుగుతుంది.  మ‌ర్చిపోయిన విష‌యం గుర్తు తెచ్చుకోవ‌డానికి డైరీ మెయింటెయిన్ చేస్తున్నాడు.  ఆ రియ‌ల్ గ‌జ‌నీపేరు డేనియ‌ల్ షుమిట్‌.…
    • తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..
      #ఆంధ్రప్రదేశ్

      తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..

      తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరం పాలకాలువ వద్ద ఎదరురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో రెండు బైక్‌లపై ఉన్న నలుగురు కింద పడగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుప్రతికి తరలించారు. ఆ వ్యక్తి కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు జాగారంపల్లికి…
    • రాజన్నసిరిసిల్ల జిల్లాలో పెండ్లి వ్యాన్‌ బోల్తా..
      #క్రైమ్

      రాజన్నసిరిసిల్ల జిల్లాలో పెండ్లి వ్యాన్‌ బోల్తా..

      రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెండ్లికి వెళ్లివస్తున్న ఓ వ్యాన్‌ బోల్తా కొట్టింది. చందుర్తి మండలం ఎనగంటి గ్రామ శివారులో పెండ్లి వ్యాన్ బోల్తా ఘటన చోటు చేసుకుంది. హన్మాజీపేటలో పెళ్లికి వెళ్లి అనంతరం తిరుగు ప్రయాణం లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరినప్పుడు వ్యాన్ లో 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ…
    • సింగరేణిలో మరో ప్రమాదం.. శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే గనిలో…
      #ఆదిలాబాద్

      సింగరేణిలో మరో ప్రమాదం.. శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే గనిలో…

      మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో మరో ప్రమాదం జరిగింది.. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ డివిజన్‌ ఎస్సార్పీ 3 గనిలో ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గనిలోని 21 డిప్‌ 24 లెవల్‌, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్‌ బేర లచ్చయ్య, సపోర్ట్‌మెన్‌ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్‌ మృతిచెందారు..…
    • పేట్‌బషీరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
      #క్రైమ్

      పేట్‌బషీరాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం

      పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    • మంత్రి తలసాని కుమారుడుపై కేసు…
      #తెలంగాణ

      మంత్రి తలసాని కుమారుడుపై కేసు…

      మంత్రి తలసాని కుమారుడిపై సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు. ఖైరతాబాద్‌లో జరుగుతున్న సదర్‌ ఉత్సవాలకు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమారు తలసాని సాయికిర్‌ణ్‌ తన కారులో వచ్చారు. ఈ నేపథ్యంలో సాయికిరణ్‌ వస్తుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇందిరానగర్‌కు చెందిన సంతోష్‌ (32) అనే వ్యక్తి పాదం పై నుంచి ఆయన కారు పోవడంతో ఆ వ్యక్తి గాయాలయ్యాయి. దీంతో సదరు బాధితుడు సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో తలసాని సాయికిరణ్‌పై ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు…
    • అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం… ఐదుగురి మృతి…
      #Top Story

      అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం… ఐదుగురి మృతి…

      అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో ఐదురుగు మృతి చెందారు.  మ‌రో మ‌గ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది.  అనంత‌పురం జిల్లాలో పామిడి వ‌ద్ద ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది.  రోజువారి కూలి ప‌నుల కోసం కూలీలు ఆటోలో వెళ్తుండ‌గా లారీ ఢీకొన్న‌ది.  ఈ ప్ర‌మాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది.  మృతులంతా కొప్ప‌ల‌కొండ వాసులుగా గుర్తించారు.   Read: కార్తిక‌మాసం విశిష్ట‌త ఇదే… ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను ఆసుపత్రికి…
    • పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.
      #ఆంధ్రప్రదేశ్

      పండగపూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.

      ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎనిమిది మంది ఉండగా.. ముగ్గురు స్పాట్‌ లోనే మరణించారు. అయితే.. మృతి చెందిన వారిలో శుశాంక్ అనే బాలుడు ఉండటం…
    • ప్రాణం తీసిన భయం.. జమ్మికుంటలో దారుణం..
      #కరీంనగర్

      ప్రాణం తీసిన భయం.. జమ్మికుంటలో దారుణం..

      భయం చాలా ప్రమాదకరమైనది. పూర్తి అవగాహన లేకుండా కొన్ని సార్లు భయపడితే ప్రాణాల మీదకే రావచ్చు.. ఏకంగా ప్రాణాలే కోల్పోవచ్చనేదానికి ఈ ఘటనే నిదర్శనం.. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన పొనగంటి వేణు అనే యువకుడు సంఘమిత్ర కళాశాలలో కంప్యూటర్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం కావడంతో నిన్న రాత్రి హుజురాబాద్‌ రోడ్‌లో గల అభిరామ్ బార్‌ ఎదురుగా ఉన్న రోడ్డు లోపల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన…
    ←1…222324252627→

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions